News February 2, 2025

పరశురాముడు ప్రతిష్ఠించిన చివరి శివలింగం!

image

నల్గొండ జిల్లాలో అతిపురాతనమైన శైవక్షేత్రం చెర్వుగట్టు జడల రామలింగేశ్వర స్వామి ఆలయం. పరశురాముడు ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు ప్రతీతి. క్షత్రియ సంహారానంతరం, తన పాప ప్రక్షాళన కోసం పరశురాముడు 108 శివలింగాలను ప్రతిష్ఠించగా అందులో ఇది చివరి శివలింగమని స్థలపురాణం. పరశురాముడు కూడా ఇక్కడే లింగాకృతిని పొంది శివసాయుజ్యాన్ని పొందాడట. పరశురాముని ఆత్మలింగము ఆలయం సమీపంలోని వేరొక గుహలో ఉంది.

Similar News

News October 25, 2025

HYD: BRS నేత సల్మాన్ ఖాన్‌పై కేసు నమోదు

image

BRSనేత సల్మాన్ ఖాన్‌పై బంజారాహిల్స్ PSలో కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ రిటర్నింగ్ అధికారి సాయిరాం ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బోరబండ వాసి సల్మాన్‌ఖాన్ HYCపార్టీ పేరుతో జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పోటీ చేసేందుకు నామినేషన్ వేశారు.స్క్రూటినీ సందర్భంగా విధుల్లో ఉన్న ఆర్వో సాయిరాంపై అతడు అనుచిత వ్యాఖ్యలు చేయగా కేసు నమోదైంది. కాగా ఇటీవల అతడు BRSలో చేరిన విషయం తెలిసిందే.

News October 25, 2025

రామగుండం మెడికల్ కాలేజ్ ఇన్చార్జి ప్రిన్సిపల్ బాధ్యతల స్వీకరణ

image

పెద్దపల్లి జిల్లా రామగుండం మెడికల్ కాలేజ్ (సిమ్స్) ఇన్చార్జి ప్రిన్సిపల్‌గా డాక్టర్ జి.నరేందర్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ప్రిన్సిపల్‌గా ఉన్న డాక్టర్ హిమబిందు స్థానంలో డాక్టర్ నరేందర్‌కు ఉన్నత అధికారులు పోస్టింగ్ ఇచ్చారు. అలాగే డాక్టర్ హిమబిందుకు ఈ కళాశాలలోనే ప్రొఫెసర్‌గా స్థానం ఇచ్చారు. కాగా, బాధ్యతలు చేపట్టిన డాక్టర్ నరేందర్‌ను ప్రొఫెసర్, విద్యార్థులు ఘనంగా స్వాగతించారు.

News October 25, 2025

HYD: BRS నేత సల్మాన్ ఖాన్‌పై కేసు నమోదు

image

BRSనేత సల్మాన్ ఖాన్‌పై బంజారాహిల్స్ PSలో కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ రిటర్నింగ్ అధికారి సాయిరాం ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బోరబండ వాసి సల్మాన్‌ఖాన్ HYCపార్టీ పేరుతో జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పోటీ చేసేందుకు నామినేషన్ వేశారు.స్క్రూటినీ సందర్భంగా విధుల్లో ఉన్న ఆర్వో సాయిరాంపై అతడు అనుచిత వ్యాఖ్యలు చేయగా కేసు నమోదైంది. కాగా ఇటీవల అతడు BRSలో చేరిన విషయం తెలిసిందే.