News July 14, 2024
పరిశ్రమల జోన్ వస్తోంది.. కరెంట్ కోతలుండొద్దు: ఎంపీ
ఏలూరు టీడీపీ కార్యాలయంలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ విద్యుత్ అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. ఏలూరు కేంద్రంగా పరిశ్రమల జోన్ వస్తుందని, దానికి కావాల్సిన విద్యుత్ ప్రతిపాదనలు తయారు చేయాలని ఆదేశించారు. జిల్లాలో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలన్నారు.
Similar News
News October 13, 2024
ఈనెల 14 నుంచి 20 వరకు గ్రామస్థాయిలో పల్లె పండుగ
ఈనెల 14 నుంచి 20 వరకు ప.గో జిల్లాలో గ్రామ స్థాయిలో పల్లె పండగ పంచాయతీ వారోత్సవాలు జరగనున్నాయి. దీంతో సంబంధిత శాఖల అధికారులు సమన్వయం చేసుకొని విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నాగరాణి పిలుపునిచ్చారు. జిల్లాలో 423 పనులను రూ.51.03 కోట్ల వ్యయంతో చేపట్టనున్నట్లు తెలిపారు. వీటిలో 351 సీసీ రోడ్లు రూ.41.94 కోట్లు, 5 BT రోడ్స్ రూ.2.46 కోట్లు, 67CC డ్రైన్స్ రూ.6.63 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.
News October 13, 2024
ఈనెల 14 నుంచి 20 వరకు గ్రామస్థాయిలో పల్లె పండుగ
ఈనెల 14 నుంచి 20 వరకు ప.గో జిల్లాలో గ్రామ స్థాయిలో పల్లె పండగ పంచాయతీ వారోత్సవాలు జరగనున్నాయి. దీంతో సంబంధిత శాఖల అధికారులు సమన్వయం చేసుకొని విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నాగరాణి పిలుపునిచ్చారు. జిల్లాలో 423 పనులను రూ.51.03 కోట్ల వ్యయంతో చేపట్టనున్నట్లు తెలిపారు. వీటిలో 351 సీసీ రోడ్లు రూ.41.94 కోట్లు, 5 BT రోడ్స్ రూ.2.46 కోట్లు, 67CC డ్రైన్స్ రూ.6.63 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.
News October 13, 2024
మద్యం షాపులు లాటరీ ప్రక్రియకు అంతా సిద్ధం: కలెక్టర్
ప.గో. జిల్లాలో అక్టోబర్ 14వ తేది జరగబోయే మద్యం షాపుల లాటరీ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదివారం తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. జిల్లాలోని మొత్తం 175 షాపులకు 5,627 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. పెదమిరం నిర్మల ఫంక్షన్ హాల్లో ఉదయం 8 గంటల నుంచి లాటరీ విధానం మొదలవుతుందని అన్నారు. దరఖాస్తుదారుడు ఐడీ ప్రూఫ్తో రావాలన్నారు.