News December 9, 2024

పర్చూరు వద్ద ఒకే రోజు నలుగురు మృతి

image

పర్చూరు మండలం అన్నంబట్లవారిపాలెం సమీపంలో బైక్‌పై బీచ్‌కు వెళ్లి వస్తున్న <<14826140>>ముగ్గురిని ఆదివారం ఓ లారీ ఢీకొంది.<<>> ఈ ప్రమాదంలో అత్తా, అల్లుడు అక్కడికక్కడే మృతి చెందగా.. కుమార్తె చికిత్స పొందుతూ చనిపోయింది. అదే ప్రాంతంలో తూమాటి సుబ్బయ్య(74) అనే వ్యక్తి <<14827146>>సైకిల్‌పై వెళ్తుండగా లారీ ఢీకొని మృతి<<>> చెందాడు. ఇలా ఒకే రోజు మండలంలో నలుగురు మృతి చెందడంతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

Similar News

News December 24, 2025

Way2News Effect.. ఒంగోలులో ట్రాఫిక్ సిగ్నల్స్‌కు గ్రీన్ సిగ్నల్

image

ఒంగోలు నగరంలోని ట్రాఫిక్ సిగ్నల్స్‌ను పునరుద్ధరించాలని ఇటీవల Way2News కథనం ప్రచురించింది. ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహిస్తున్నప్పటికీ, ట్రాఫిక్ రద్దీ సమయంలో ప్రమాదాలు జరుగుతున్న విషయాన్ని Way2News తెలిపింది. దీనితో ట్రాఫిక్ సీఐ జగదీష్ స్వయంగా రంగంలోకి దిగి సిగ్నల్స్ పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకున్నారు. మంగళవారం ఒంగోలు నగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్ పునరుద్ధరించి ట్రయల్ రన్ నిర్వహించారు.

News December 24, 2025

Way2News Effect.. ఒంగోలులో ట్రాఫిక్ సిగ్నల్స్‌కు గ్రీన్ సిగ్నల్

image

ఒంగోలు నగరంలోని ట్రాఫిక్ సిగ్నల్స్‌ను పునరుద్ధరించాలని ఇటీవల Way2News కథనం ప్రచురించింది. ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహిస్తున్నప్పటికీ, ట్రాఫిక్ రద్దీ సమయంలో ప్రమాదాలు జరుగుతున్న విషయాన్ని Way2News తెలిపింది. దీనితో ట్రాఫిక్ సీఐ జగదీష్ స్వయంగా రంగంలోకి దిగి సిగ్నల్స్ పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకున్నారు. మంగళవారం ఒంగోలు నగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్ పునరుద్ధరించి ట్రయల్ రన్ నిర్వహించారు.

News December 24, 2025

Way2News Effect.. ఒంగోలులో ట్రాఫిక్ సిగ్నల్స్‌కు గ్రీన్ సిగ్నల్

image

ఒంగోలు నగరంలోని ట్రాఫిక్ సిగ్నల్స్‌ను పునరుద్ధరించాలని ఇటీవల Way2News కథనం ప్రచురించింది. ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహిస్తున్నప్పటికీ, ట్రాఫిక్ రద్దీ సమయంలో ప్రమాదాలు జరుగుతున్న విషయాన్ని Way2News తెలిపింది. దీనితో ట్రాఫిక్ సీఐ జగదీష్ స్వయంగా రంగంలోకి దిగి సిగ్నల్స్ పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకున్నారు. మంగళవారం ఒంగోలు నగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్ పునరుద్ధరించి ట్రయల్ రన్ నిర్వహించారు.