News April 15, 2025

పల్నాడు జిల్లాలో టుడే టాప్ న్యూస్..

image

☞ నరసరావుపేట : పద్మా పురస్కారాలకు క్రీడాకారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన జిల్లా అధికారి ☞ దుర్గి: ఉచిత కంటి వైద్య పరీక్షలు☞ వినుకొండ: విద్యుత్ షాక్ తో యువకుని మృతి ☞ పెద్దకూరపాడు: రోడ్డు పైకి మురుగునీరు ☞ సత్తెనపల్లి : పోలీసులపై రౌడీ షీటర్ ఆరోపణలు☞ నాదెండ్ల :మాజీ సర్పంచ్‌కి ఎమ్మెల్యే పుల్లారావు నివాళి ☞ ఎడ్లపాడు: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి☞ మాచవరం:161 సేవలు వినియోగించుకోవాలని కోరిన అధికారి

Similar News

News November 27, 2025

కామారెడ్డి: పంచాయతీ ఎన్నికల నామినేషన్ నియమాలు..

image

*21 Yrs నిండి ఉండి, ఆ గ్రామంలో ఓటరుగా నమోదు అయి ఉండాలి.
*అభ్యర్థి, ప్రతిపాదకుడు సంతకం చేసిన నామినేషన్‌ను ఉ.10.30 నుంచి సా.5 గంటలలోపు సమర్పించాలి.
* ఇంటి పన్ను కట్టి ‘నో డ్యూ సర్టిఫికెట్’ సమర్పించాలి.
* డిపాజిట్ రుసుము సర్పంచ్ ₹2వేలు, వార్డు సభ్యుడు ₹500
*కుల ధృవీకరణ పత్రం (లేదా డిప్యూటీ తహసీల్దార్ సంతకం), రెండు స్వీయ ధృవీకరణ సాక్షులు, ఎన్నికల ఖర్చు ఖాతా డిక్లరేషన్, గుర్తింపు కార్డు కోసం ఫోటో అవసరం

News November 27, 2025

HYD: FREE‌గా వెళ్లొద్దాం రండి!

image

HYD పరిధి బొల్లారం రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవం జరుగుతోంది. నవంబర్ 30 వరకు ఉ.10 నుంచి రాత్రి 8 వరకు ఓపెన్ ఉంటుందని HYD టూరిజం తెలిపింది. ఉచితంగా రాష్ట్రపతి నిలయం, వివిధ రకాల, కళలు వీక్షించే అవకాశం ఉంది. సా.7:00 వరకు లాస్ట్ ఎంట్రీగా పేర్కొన్నారు. QR కోడ్ స్కాన్ చేసుకొని రిజిస్టర్ చేసుకోండి.

News November 27, 2025

HYD: FREE‌గా వెళ్లొద్దాం రండి!

image

HYD పరిధి బొల్లారం రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవం జరుగుతోంది. నవంబర్ 30 వరకు ఉ.10 నుంచి రాత్రి 8 వరకు ఓపెన్ ఉంటుందని HYD టూరిజం తెలిపింది. ఉచితంగా రాష్ట్రపతి నిలయం, వివిధ రకాల, కళలు వీక్షించే అవకాశం ఉంది. సా.7:00 వరకు లాస్ట్ ఎంట్రీగా పేర్కొన్నారు. QR కోడ్ స్కాన్ చేసుకొని రిజిస్టర్ చేసుకోండి.