News April 15, 2025

పల్నాడు జిల్లాలో టుడే టాప్ న్యూస్..

image

☞ నరసరావుపేట : పద్మా పురస్కారాలకు క్రీడాకారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన జిల్లా అధికారి ☞ దుర్గి: ఉచిత కంటి వైద్య పరీక్షలు☞ వినుకొండ: విద్యుత్ షాక్ తో యువకుని మృతి ☞ పెద్దకూరపాడు: రోడ్డు పైకి మురుగునీరు ☞ సత్తెనపల్లి : పోలీసులపై రౌడీ షీటర్ ఆరోపణలు☞ నాదెండ్ల :మాజీ సర్పంచ్‌కి ఎమ్మెల్యే పుల్లారావు నివాళి ☞ ఎడ్లపాడు: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి☞ మాచవరం:161 సేవలు వినియోగించుకోవాలని కోరిన అధికారి

Similar News

News October 25, 2025

ఏపీ రౌండప్

image

* బస్సు ప్రమాదం.. ఏపీకి చెందిన మృతులకు రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.2 లక్షల చొప్పున ప్రభుత్వ సాయం
* డిగ్రీ 3వ విడత ప్రవేశాలు.. ఈ నెల 25, 26 తేదీల్లో రిజిస్ట్రేషన్, ధ్రువపత్రాల పరిశీలన.. 25-27న వెబ్ ఆప్షన్లకు అవకాశం, NOV 1న సీట్ల కేటాయింపు
* ఖరీఫ్ ధాన్యం సేకరణకు రూ.5వేల కోట్ల రుణం తీసుకునేందుకు మార్క్‌ఫెడ్‌కు ప్రభుత్వం హామీ
* అమరావతిలో RBI రీజనల్ ఆఫీసు.. నేలపాడులో 3 ఎకరాల భూమి కేటాయించిన ప్రభుత్వం

News October 25, 2025

గ్రేటర్ తిరుపతి అంటే ఏమిటి…?

image

తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ప్రస్తుతం 30.174 చ.కి.మీ పరిధిలో ఉంది. గ్రేటర్ హోదా వచ్చాక రేణిగుంట, చంద్రగిరి, తిరుపతి రూరల్, ఏర్పేడులోని 63 పంచాయితీలు విలీనమవుతాయి. దీంతో గ్రేటర్ తిరుపతి నగరపాలక సంస్థ సుమారు 283.804 చ.కి.మీ పెరుగుతుంది. దీని ద్వారా ఇక్కడ ఉన్న ప్రజలకు మరింత సౌకర్యాలు మెరుగవ్వడం, భూమి ధరలు పెరగడం తదితర లాభాలు ఉన్నాయి.

News October 25, 2025

ఖానాపూర్: జూనియర్‌పై సీనియర్ విద్యార్థుల లైంగిక దాడి

image

ఖానాపూర్ మండలం మస్కాపూర్ గ్రామంలోని బీసీ బాలుర వసతి గృహంలో ఓ విద్యార్థిపై లైంగిక వేధింపులు జరిగిన ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వార్డెన్, HM, స్థానికుల ప్రకారం.. 4 రోజుల క్రితం అర్ధరాత్రి సమయంలో హాస్టల్‌లో ఉంటున్న 9వ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు, 6వ తరగతి చదువుతున్న బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలిసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.