News April 29, 2024
పల్నాడు జిల్లాలో 14 నామినేషన్లు ఉపసంహరణ

జిల్లాలో ఒక పార్లమెంటు, ఏడు అసెంబ్లీ స్థానాలు గానూ 14 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి శివశంకర్ తెలిపారు. సోమవారం జిల్లాలో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ జరిగిందన్నారు. నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గానికి నలుగురు, చిలకలూరిపేట ఒకరు, నరసరావుపేట అసెంబ్లీకి ఇద్దరు, సత్తెనపల్లి ఐదుగురు, వినుకొండ ఇద్దరు అభ్యర్థులు వారి నామినేషన్లు ఉపసంహరించుకున్నారన్నారు.
Similar News
News January 4, 2026
గుంటూరులో కేజీ మటన్ ధర ఎంతంటే.!

గుంటూరు నగరంలో నేటి నాన్ వెజ్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. చికెన్ స్కిన్ లెస్ ధర కేజీ రూ. 300, చికెన్ విత్ స్కిన్ కేజీ రూ. 280 పలుకుతోంది. ఇక మటన్ విషయానికి వస్తే కేజీ రూ. 950 నుంచి రూ. 1050 వరకు విక్రయాలు జరుగుతున్నాయి. చేపలు కేజీ రూ. 200 నుంచి రకాలను బట్టి ధర పెరుగుతుంది. మరి ఈ ఆదివారం మీ ప్రాంతాల్లో నాన్ వెజ్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News January 4, 2026
గుంటూరులో కేజీ మటన్ ధర ఎంతంటే.!

గుంటూరు నగరంలో నేటి నాన్ వెజ్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. చికెన్ స్కిన్ లెస్ ధర కేజీ రూ. 300, చికెన్ విత్ స్కిన్ కేజీ రూ. 280 పలుకుతోంది. ఇక మటన్ విషయానికి వస్తే కేజీ రూ. 950 నుంచి రూ. 1050 వరకు విక్రయాలు జరుగుతున్నాయి. చేపలు కేజీ రూ. 200 నుంచి రకాలను బట్టి ధర పెరుగుతుంది. మరి ఈ ఆదివారం మీ ప్రాంతాల్లో నాన్ వెజ్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News January 4, 2026
గుంటూరులో కేజీ మటన్ ధర ఎంతంటే.!

గుంటూరు నగరంలో నేటి నాన్ వెజ్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. చికెన్ స్కిన్ లెస్ ధర కేజీ రూ. 300, చికెన్ విత్ స్కిన్ కేజీ రూ. 280 పలుకుతోంది. ఇక మటన్ విషయానికి వస్తే కేజీ రూ. 950 నుంచి రూ. 1050 వరకు విక్రయాలు జరుగుతున్నాయి. చేపలు కేజీ రూ. 200 నుంచి రకాలను బట్టి ధర పెరుగుతుంది. మరి ఈ ఆదివారం మీ ప్రాంతాల్లో నాన్ వెజ్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.


