News April 5, 2025
పల్నాడు జిల్లా టుడే టాప్ న్యూస్

☞ నరసరావుపేట: బాబు జగ్జీవన్ రామ్కు నివాళులర్పించిన కలెక్టర్, ఎస్పీ, ☞ రాజుపాలెం: రోడ్డు ప్రమాదంలో మహిళ తలకు గాయాలు, ☞ గురజాల: అధికార పార్టీపై మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్ ఫైర్, ☞ మాచర్ల: ఎంపీటీసీ కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి పరామర్శ, ☞ చిలకలూరిపేట: యువకుడి ఆత్మహత్య, ☞ దుర్గి: నాటు సారా తయారీ అనర్ధాలపై అవగాహన కల్పించిన అధికారులు, ☞ శావల్యాపురం: అక్రమ మద్యం అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్.
Similar News
News April 12, 2025
శుభ ముహూర్తం (12-04-2025)(శనివారం)

తిథి: శుక్ల పూర్ణిమ తె.4.22 వరకు
నక్షత్రం: హస్త సా.5.09 వరకు
శుభసమయం: మ.12.15-మ.12.51, సా.5.15-సా.6.03
రాహుకాలం: ఉ.9.00-ఉ.10.30 వరకు
యమగండం: మ.1.30-మ.3.00 వరకు
దుర్ముహూర్తం: ఉ.6.00-ఉ.7.36 వరకు
వర్జ్యం: తె.1.52-తె.3.38 వరకు
అమృత ఘడియలు: ఉ.10.36-మ.12.20 వరకు
News April 12, 2025
రేణిగుంట ఎయిర్ పోర్ట్లో RRRకు వీడ్కోలు

రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుకు సాదర వీడ్కోలు లభించింది. శుక్రవారం శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనానంతరం ఆయన రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో కూటమి నాయకులు ఆయనకు వీడ్కోలు పలికారు. అనంతరం విమానంలో విజయవాడకు బయలుదేరి వెళ్లారు.
News April 12, 2025
NRML: రాజీవ్ యువ వికాసానికి అప్లికేషన్లకు నెట్వర్క్ గండం

రాజీవ్ యువశక్తి ధరఖాస్తుల స్వీకరణకు నెట్వర్క్ గండం శాపంగా మారింది. గత గురువారం మధ్యాహ్నం 3 గంటలనుండి నెట్వర్క్ పని చేయటం లేదని, స్లోగా పనిచేయటంతో అప్లికేషన్ అప్లోడ్ కావటం లేదని లక్ష్మణచంద మండల మీ సేవా నిర్వాహకులు శుక్రవారం వాపోయారు. ఈ సమస్య వలన తహశీల్దారు కార్యలయంలో కూడా సర్టిఫికెట్ జారీ కావటంలేదని ఆశావాహులు ఆవేదన వ్యక్తం చేశారు. గడువును మళ్లీ పొడిగించాలని కోరుతున్నారు.