News August 29, 2024

పల్నాడు జిల్లా నరసరావుపేటలో కత్తిపోట్ల కలకలం

image

పల్నాడు జిల్లా నరసరావుపేటలో కత్తిపోట్లు కలకలం రేపాయి. పోలీసుల వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్డ్ అయిన రాధాకృష్ణ అనే వ్యక్తి ఇంటికి వస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై కత్తులతో దాడి చేశారు. గాయపడిన వ్యక్తి నరసరావుపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నరసరావుపేట 1 టౌన్ పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News December 19, 2025

మెరుగైన ఫలితాల కోసం కృషి చేస్తున్నాం: గుంటూరు DEO

image

పదో తరగతి విద్యార్థుల ప్రగతిని మెరుగుపర్చడమే లక్ష్యంగా గుంటూరు జిల్లా విద్యాశాఖ కృషి చేస్తుందని DEO సలీమ్ బాషా అన్నారు. విద్యార్థుల కోసం రూపొందించిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గుంటూరు పరీక్షా భవన్‌లో గురువారం స్లిప్ టెస్ట్ రివ్యూ నిర్వహించారు. 13 రోజుల పాటు విద్యార్థులు ఆయా సబ్జెక్టుల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన ఉపాధ్యాయులు ఆ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ద చూపించాలన్నారు.

News December 19, 2025

మెరుగైన ఫలితాల కోసం కృషి చేస్తున్నాం: గుంటూరు DEO

image

పదో తరగతి విద్యార్థుల ప్రగతిని మెరుగుపర్చడమే లక్ష్యంగా గుంటూరు జిల్లా విద్యాశాఖ కృషి చేస్తుందని DEO సలీమ్ బాషా అన్నారు. విద్యార్థుల కోసం రూపొందించిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గుంటూరు పరీక్షా భవన్‌లో గురువారం స్లిప్ టెస్ట్ రివ్యూ నిర్వహించారు. 13 రోజుల పాటు విద్యార్థులు ఆయా సబ్జెక్టుల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన ఉపాధ్యాయులు ఆ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ద చూపించాలన్నారు.

News December 19, 2025

మెరుగైన ఫలితాల కోసం కృషి చేస్తున్నాం: గుంటూరు DEO

image

పదో తరగతి విద్యార్థుల ప్రగతిని మెరుగుపర్చడమే లక్ష్యంగా గుంటూరు జిల్లా విద్యాశాఖ కృషి చేస్తుందని DEO సలీమ్ బాషా అన్నారు. విద్యార్థుల కోసం రూపొందించిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గుంటూరు పరీక్షా భవన్‌లో గురువారం స్లిప్ టెస్ట్ రివ్యూ నిర్వహించారు. 13 రోజుల పాటు విద్యార్థులు ఆయా సబ్జెక్టుల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన ఉపాధ్యాయులు ఆ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ద చూపించాలన్నారు.