News March 31, 2025
పల్నాడు: పిల్లలకు నరకం చూపించిన సవతి తల్లి

పల్నాడు (D) ఎడ్లపాడుకు చెందిన సవతి తల్లి లక్ష్మి ఫిరంగిపురంలో పిల్లల్ని కొట్టి చంపిన ఘటన తెలిసిందే. కొన్ని నెలల క్రితం ఆమె ఓ పాపకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి కార్తీక్, ఆకాశ్లను చిత్రహింసలకు గురిచేస్తోంది. ఈనెల 29న ఆమె ఆకాశ్ను వేడి పెనంపై కూర్చోబెట్టింది. కార్తీక్ను తీవ్రంగా కొట్టడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. సమాచారం అందుకున్న మేనత్త వారిద్దరినీ తీసుకెళ్లింది. అప్పటికే కార్తీక్ చనిపోయాడు.
Similar News
News November 29, 2025
MHBD: సర్పంచ్గా మొదలై.. 6 సార్లు MLA

మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూర్ మండలంలోని ఉగ్గంపల్లికి చెందిన మాజీ మంత్రి DS రెడ్యానాయక్ రాజకీయ దురందరుడు. ఆయన రాజకీయ జీవితం మొదటగా 1981లో సొంత గ్రామం ఉగ్గంపల్లి సర్పంచ్గా మొదలైంది. కాంగ్రెస్ నుంచి ఏకంగా 6 సార్లు MLAగా, మంత్రిగా, 2018లో పార్టీ మారి BRS ఎమ్మెల్యేగా గెలిచారు. 2023 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
News November 29, 2025
సంగారెడ్డి: ఓపెన్ 10th, ఇంటర్ దరఖాస్తు గడువు పెంపు

ఓపెన్ 10th, ఇంటర్ అడ్మిషన్ గడువు అపరాధ రుసుముతో ఉమ్మడి జిల్లా సమన్వయకర్త వెంకటస్వామి శుక్రవారం తెలిపారు. రెగ్యులర్ ఫీజుతో పాటు పదో తరగతికి అపరాధ రుసుము రూ.100, ఇంటర్మీడియట్కు రూ. 200 చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. ఇది అవకాశాన్ని అభ్యాసకులు వినియోగించుకోవాలన్నారు. అడ్మిషన్లకు ఇదే చివరి అవకాశమన్నారు.
News November 29, 2025
సంగారెడ్డి: ఓపెన్ 10th, ఇంటర్ దరఖాస్తు గడువు పెంపు

ఓపెన్ 10th, ఇంటర్ అడ్మిషన్ గడువు అపరాధ రుసుముతో ఉమ్మడి జిల్లా సమన్వయకర్త వెంకటస్వామి శుక్రవారం తెలిపారు. రెగ్యులర్ ఫీజుతో పాటు పదో తరగతికి అపరాధ రుసుము రూ.100, ఇంటర్మీడియట్కు రూ. 200 చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. ఇది అవకాశాన్ని అభ్యాసకులు వినియోగించుకోవాలన్నారు. అడ్మిషన్లకు ఇదే చివరి అవకాశమన్నారు.


