News April 1, 2025

పల్నాడు: రూ.54.9 కోట్లతో హైవే రోడ్డు పనులు 

image

పల్నాడు జిల్లాలో హైవే రోడ్డు-167కు సంబంధించి కేంద్రం రూ.54.9 కోట్లు మంజూరు చేసింది. హైవే రోడ్డు నడికుడితో పాటు మార్కాపురం మీదగా వెళుతుంది. పూర్తిస్థాయిలో నిధులు అందకపోవడంతో రోడ్డు పనులు మధ్యలో ఆగాయి. హైవే రోడ్డుకు సంబంధించి విడుదలైన నిధులతో మాచర్ల, రెంటచింతల, పాల్వాయి గేటు, గురజాల మండలాలకు సంబంధించి ఫ్లై ఓవర్లు రైల్వే క్రాసింగ్‌ల వద్ద నిర్మించనున్నారు. నిధులపై జిల్లా ఎమ్మెల్యేలు హర్షం తెలిపారు. 

Similar News

News November 17, 2025

పల్నాడు: రైల్వే సమస్యల పరిష్కారానికి ఎంపీ వినతి

image

MP శ్రీకృష్ణ దేవరాయలు పల్నాడు (D) పరిధిలోని పలు రైల్వే సమస్యలను పరిష్కరించాలని సౌత్ సెంట్రల్ రైల్వే GM సంజయ్ కుమార్ శ్రీవాస్తవను కోరారు. సోమవారం సికింద్రాబాద్‌లో GMను కలిసిన MP, తమ వినతి పత్రం సమర్పించారు. ముఖ్యంగా, పల్నాడు ప్రాంతంలో ఆలస్యంగా రాత్రి వేళలో ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు భద్రత సౌకర్యాలను మెరుగుపరచడంపై దృష్టి సారించాలన్నారు. GM ఈ సమస్యలపై సానుకూలంగా స్పందించారని MP తెలిపారు.

News November 17, 2025

పల్నాడు: రైల్వే సమస్యల పరిష్కారానికి ఎంపీ వినతి

image

MP శ్రీకృష్ణ దేవరాయలు పల్నాడు (D) పరిధిలోని పలు రైల్వే సమస్యలను పరిష్కరించాలని సౌత్ సెంట్రల్ రైల్వే GM సంజయ్ కుమార్ శ్రీవాస్తవను కోరారు. సోమవారం సికింద్రాబాద్‌లో GMను కలిసిన MP, తమ వినతి పత్రం సమర్పించారు. ముఖ్యంగా, పల్నాడు ప్రాంతంలో ఆలస్యంగా రాత్రి వేళలో ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు భద్రత సౌకర్యాలను మెరుగుపరచడంపై దృష్టి సారించాలన్నారు. GM ఈ సమస్యలపై సానుకూలంగా స్పందించారని MP తెలిపారు.

News November 17, 2025

పీఎంఏవై కింద ఇళ్ల మంజూరుకు త్వరపడండి: కలెక్టర్

image

గ్రామీణ ప్రాంతంలో సొంత స్థలం ఉన్న అర్హులైన లబ్ధిదారులు ప్రభుత్వ గృహం మంజూరుకు త్వరపడాలని కలెక్టర్ నాగరాణి సూచించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ్) పథకం ద్వారా ఇళ్లు లేని పేదలకు గృహాలను మంజూరు చేస్తామని ఆమె తెలిపారు. ఈ నెల 30 లోగా అర్హులైన వారందరూ నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.