News March 27, 2025
పల్నాడు: విడదల రజిని ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా

మాజీ మంత్రి విడదల రజిని ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. విచారణను ఏప్రిల్ 2వ తేదీకి ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. ఈ మేరకు గురువారం హైకోర్టులో వాదనలు జరిగాయి. కాగా ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్కు మాజీ మంత్రి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
Similar News
News December 24, 2025
కోట్ని బాలాజీకి TDP అధ్యక్ష పదవి రాకుండా అడ్డుపడింది ఎవరు?

DCMS ఛైర్మన్గా ఉన్న బాలాజీకి అనకాపల్లి జిల్లా TDP అధ్యక్షుడి పదవి దాదాపు ఖరారైనా.. ఆఖరి నిమిషంలో చేజారింది. అధ్యక్ష పదవి కాపు వర్గానికి ఇవ్వాలని డిసైడ్ చేసిన నేపథ్యంలో ఎమ్మెల్యేలందరి మద్దతుతో పాటు మంత్రి లోకేశ్ అండదండలు ఉండటంతో బాలాజీ పేరు దాదాపు ఖరారైంది. అయితే జిల్లాకు చెందిన మాజీ MLA, అత్యంత సీనియర్ నాయకుడు బాలాజీ స్థానంలో మరొకరికి ఇవ్వలని చెప్పడంతో బత్తులకు అవకాశం ఇచ్చినట్లు సమాచారం.
News December 24, 2025
నల్గొండ జిల్లాలో టుడే టాప్ న్యూస్

డిండి: రోడ్డుపైకి అడవి పంది.. యువకుడి మృతి
మిర్యాలగూడలో యువకుడి శవం కలకలం
నల్గొండ : మంత్రులపై కేటీఆర్ కామెంట్స్
కనగల్: వైద్య సేవలపై కలెక్టర్ ఆరా
కట్టంగూరు: పశు వైద్యశాలల్లో మందుల్లేవ్
నల్గొండ: చలిలో మున్సిపల్ కార్మికు అరిగోస
నల్గొండ: 2025@ విషాదాల సంవత్సరం
నల్గొండ: జిల్లా వ్యాప్తంగా ఆశా వర్కర్ల ధర్నా
News December 23, 2025
కరీంనగర్: బాలసదనంలో వసతుల పరిశీలన

మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న బాలసదనం, శిశుగృహ సంరక్షణ కేంద్రాలను జిల్లా ప్రిన్సిపల్ సివిల్ జడ్జి కె.రాణి మంగళవారం సందర్శించారు. పిల్లలకు అందుతున్న భోజన, విద్యా సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం దత్తత ప్రక్రియ, ఫోస్టర్ కేర్ అమలుతీరుపై అధికారులతో సమీక్షించారు. చిన్నారుల సంరక్షణలో ఎటువంటి లోపాలు ఉండకూడదని సూచించారు. జిల్లా న్యాయ సేవా సాధికారత విభాగం సూపరింటెండెంట్ సుజాత ఉన్నారు.


