News October 30, 2024

పల్నాడు: TTD పాలకవర్గంలో జంగాకు చోటు

image

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గం ఛైర్మన్, మెంబర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఛైర్మన్‌గా బీఆర్ నాయుడును నియమించగా, ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి TTD సభ్యుడిగా మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి నియమితులయ్యారు. జంగా కృష్ణమూర్తి ఇటీవలే వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే.

Similar News

News November 12, 2025

పది విద్యార్థులపై ప్రత్యేక శ్రద్థ వహించాలి: DEO

image

పదవతరగతి విద్యార్థులను ప్రణాళికా బద్దంగా చదివించాలని గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి సి.వి రేణుక ఉపాధ్యాయులకు సూచించారు. నగరపాలక సంస్థ పరిధిలోని SKVRN, LMPహైస్కూల్స్ ని మంగళవారం డీఈవో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా SA-1పరీక్షల ప్రక్రియను పరిశీలించారు. పది విద్యార్థులను గ్రేడ్లుగా విభజించి చదివించాలన్నారు. రానున్న పబ్లిక్ పరీక్షల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని ఆకాంక్షించారు.

News November 12, 2025

గుంటూరు జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

* అమరావతిలో ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ నిర్మాణానికి భూమిపూజ
* మంగళగిరిలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
* తెనాలి రైల్వే స్టేషన్‌లో వ్యక్తి హల్చల్
* పొన్నూరు మండలం కసుకర్రు చెరువులో చేపలు మృతి
* జగన్ చేసినదంతా కల్తీనే: పెమ్మసాని
* తెనాలి ఆస్పత్రి ఆవరణలో అనాథగా పడి ఉన్న వృద్ధుడు
* హ్యాండ్ బాల్ పోటీల్లో నారాకోడూరు విద్యార్థుల సత్తా

News November 11, 2025

పది విద్యార్థులపై ప్రత్యేక శ్రద్థ వహించాలి: DEO

image

పదవతరగతి విద్యార్థులను ప్రణాళికా బద్దంగా చదివించాలని గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి సి.వి రేణుక ఉపాధ్యాయులకు సూచించారు. నగరపాలక సంస్థ పరిధిలోని SKVRN, LMPహైస్కూల్స్ ని మంగళవారం డీఈవో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా SA-1పరీక్షల ప్రక్రియను పరిశీలించారు. పది విద్యార్థులను గ్రేడ్లుగా విభజించి చదివించాలన్నారు. రానున్న పబ్లిక్ పరీక్షల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని ఆకాంక్షించారు.