News March 16, 2025
పాడేరు: ‘అన్ని పోలీసు కార్యాలయాల్లో పబ్లిక్ గ్రీవెన్స్’

అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ ఆధ్వర్యంలో పబ్లిక్ గ్రీవెన్స్ నిర్వహించడం జరుగుతుందని పాడేరు జిల్లా ఎస్పీ కార్యాలయం అధికారులు శనివారం తెలిపారు. అన్ని మండలాల్లో కూడా స్టేషన్ హౌస్ ఆఫీసర్లు గ్రీవెన్స్ నిర్వహిస్తారని అన్నారు. ఈనెల 17వ తేదీ సోమవారం జిల్లాలోని అన్ని పోలీసు కార్యాలయాల్లో గ్రీవెన్స్ నిర్వహించడం జరుగుతుందని, జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
Similar News
News December 3, 2025
GHMC విలీన ప్రక్రియ.. డిసెంబర్ 5 డెడ్ లైన్

GHMCలో 27 పురపాలికల విలీనానికి సంబంధించి జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ కీలక ఆదేశాలు జారీ చేస్తూనే డిప్యూటీ కమిషనర్లకు డిసెంబర్ 5 డెడ్ లైన్ విధించారు. విలీనానికి సంబంధించిన అన్ని రికార్డులను డిసెంబర్ 5 లోపు సబ్మిట్ చేయాలని, అంతేగాక మిగతా ఆదేశాలను సైతం అమలు చేయాలని సూచించారు. ఈ ప్రొసీడింగ్ పత్రాలను మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించిన అధికారులకు పంపించారు.
News December 3, 2025
ఉత్కంఠగా భారత్-సౌతాఫ్రికా మ్యాచ్

భారత్-సౌతాఫ్రికా రెండో వన్డే ఉత్కంఠకు దారి తీస్తోంది. సఫారీ జట్టు విజయానికి 72 బంతుల్లో 100 రన్స్ కావాలి. భారత్ గెలుపునకు 7 వికెట్లు అవసరం. ప్రస్తుతం క్రీజులో ఉన్న బ్రీట్జ్కే(49), బ్రేవిస్(31) నిలకడగా ఆడుతున్నారు. వీరిద్దరినీ ఔట్ చేస్తే ఇండియా విజయావకాశాలు మెరుగవుతాయి. ఎవరు గెలుస్తారని మీరనుకుంటున్నారు? COMMENT
News December 3, 2025
ఉత్కంఠగా భారత్-సౌతాఫ్రికా మ్యాచ్

భారత్-సౌతాఫ్రికా రెండో వన్డే ఉత్కంఠకు దారి తీస్తోంది. సఫారీ జట్టు విజయానికి 72 బంతుల్లో 100 రన్స్ కావాలి. భారత్ గెలుపునకు 7 వికెట్లు అవసరం. ప్రస్తుతం క్రీజులో ఉన్న బ్రీట్జ్కే(49), బ్రేవిస్(31) నిలకడగా ఆడుతున్నారు. వీరిద్దరినీ ఔట్ చేస్తే ఇండియా విజయావకాశాలు మెరుగవుతాయి. ఎవరు గెలుస్తారని మీరనుకుంటున్నారు? COMMENT


