News February 5, 2025
పాడేరు: ‘ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు’

శాసన మండలి ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ దినేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఉపాధ్యాయ MLC, పట్టభద్రుల MLC ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో బుధవారం జూమ్ సమావేశం నిర్వహించారు. ఈనెల 3వ తేదీ నుంచి ఉత్తరాంధ్ర పరిధిలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఉపాధ్యాయ MLC, గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ జరుగుతోందన్నారు.
Similar News
News November 17, 2025
హనుమకొండలో వ్యభిచార ముఠా ARREST

వరంగల్ టాస్క్ఫోర్స్ అధికారులకు అందిన సమాచారంతో ఈరోజు హనుమకొండలోని గోపాల్పూర్లో ఓ ఇంటిపై దాడి చేసి వ్యభిచార నిర్వాహకురాలితోపాటు ముగ్గురు యువకులను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. వారి నుంచి రూ.4,270 నగదు,7 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను కేయూసీ PSకు తరలించామని చెప్పారు. దాడిలో టాస్క్ఫోర్స్ ఏసీపీ మధుసూదన్, ఇన్స్పెక్టర్ బాబులాల్, హెడ్ కానిస్టేబుల్ స్వర్ణలతారెడ్డి ఉన్నారు.
News November 17, 2025
హనుమకొండలో వ్యభిచార ముఠా ARREST

వరంగల్ టాస్క్ఫోర్స్ అధికారులకు అందిన సమాచారంతో ఈరోజు హనుమకొండలోని గోపాల్పూర్లో ఓ ఇంటిపై దాడి చేసి వ్యభిచార నిర్వాహకురాలితోపాటు ముగ్గురు యువకులను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. వారి నుంచి రూ.4,270 నగదు,7 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను కేయూసీ PSకు తరలించామని చెప్పారు. దాడిలో టాస్క్ఫోర్స్ ఏసీపీ మధుసూదన్, ఇన్స్పెక్టర్ బాబులాల్, హెడ్ కానిస్టేబుల్ స్వర్ణలతారెడ్డి ఉన్నారు.
News November 17, 2025
అరకు: వణికిస్తున్న చలి పులి

ప్రముఖ పర్యటక కేంద్రమైన అరకులోయలో వారం రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. దీంతో చలి తీవ్రత పెరుగుతూ వస్తోంది. సాయంత్రం 4 గంటల నుంచే చలిగాలులు వీస్తున్నాయి. రాత్రివేళ చలి తీవ్రత పెరుగుతోంది. ఉదయం భానుడు ఉదయించినా పొగ మంచు తొలగిపోవడం లేదు. ప్రజలు చలి నుంచి రక్షణ కోసం స్వెటర్లు ధరిస్తూ చలిమంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు.


