News August 28, 2024
పార్టీ మారనున్న వైసీపీ రాజ్యసభ సభ్యుడు బీద ?

వైసీపీ రాజ్యసభ సభ్యుడు కావలి ప్రాంతానికి చెందిన బీద మస్తాన్ రావు పార్టీ మారనున్నట్లు జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. గతంలో ఈయన టీడీపీ కావలి ఎమ్మెల్యేగా పని చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైసీపీలో చేరి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ మారనున్నట్లు వస్తున్న ఊహగానాల్లో ఎటువంటి సందేహం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Similar News
News March 15, 2026
పదవ తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు : ఎస్పీ

జిల్లా వ్యాప్తంగా జరగనున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ అజిత వేజెండ్ల తెలిపారు. ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జిల్లాలో మొత్తం 176 పరీక్షా కేంద్రాల్లో ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగనున్నట్లు ఆమె తెలిపారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాలలో 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.
News March 15, 2026
పదవ తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు : ఎస్పీ

జిల్లా వ్యాప్తంగా జరగనున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ అజిత వేజెండ్ల తెలిపారు. ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జిల్లాలో మొత్తం 176 పరీక్షా కేంద్రాల్లో ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగనున్నట్లు ఆమె తెలిపారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాలలో 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.
News March 15, 2026
పదవ తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు : ఎస్పీ

జిల్లా వ్యాప్తంగా జరగనున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ అజిత వేజెండ్ల తెలిపారు. ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జిల్లాలో మొత్తం 176 పరీక్షా కేంద్రాల్లో ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగనున్నట్లు ఆమె తెలిపారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాలలో 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.


