News April 9, 2025

పార్వతీపురం : కంటైనర్‌లో అంగన్వాడీ కేంద్రం

image

పార్వతీపురం మండలం నర్సిపురం గ్రామంలో కంటైనర్‌లో అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు సీడీపీఓ శ్రీనివాసరావు తెలిపారు. గ్రామంలో ఐదవ అంగన్వాడీ నిర్వహణకు సచివాలయం వద్ద కంటైనర్‌లో ఏర్పాటు చేశారు. ఇప్పటికే సాలూరులో ఆసుపత్రులను సైతం కంటైనర్‌లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Similar News

News January 7, 2026

భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

✓టేకులపల్లి రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
✓అశ్వరావుపేట మునిసిపల్ ఎన్నికల్లో సీపీఐ సత్తా చాటాలి: జిల్లా కార్యదర్శి
✓దమ్మపేట: ఆలయం పక్కన మద్యం దుకాణం తొలగించాలి: బీజేపీ
✓పంట వ్యర్ధాలతో బయోచార్ తయారీ: కలెక్టర్
✓ముసాయిదా ఓటరు జాబితా పై అభ్యంతరాలు సమర్పించాలి: కలెక్టర్
✓కేసుల పరిష్కారానికి కృషి చేయాలి: భద్రాద్రి ఎస్పీ
✓జూలూరుపాడు వైద్యశాలను తనిఖీ చేసిన DM&HO
✓చైనా మాంజా వాడొద్దు: భద్రాచలం ఏఎస్పీ

News January 7, 2026

21 లక్షల నుంచి 1.3 కోట్లకు చేరిన HYD జనాభా..!

image

దేశంలో 2050 నాటికి న‌గ‌ర జ‌నాభా 50 కోట్ల‌కు చేర‌నుంద‌ని లెక్క‌లు చెబుతున్నాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. 1975లో హైద‌రాబాద్ జ‌నాభా 21 ల‌క్ష‌లుండంగా.. ప్ర‌స్తుతం 1.3 కోట్ల‌కు చేరింది. హైద‌రాబాద్‌లో జ‌నాభా వృద్ధి రేటు 6.2 రెట్లుందని పేర్కొన్నారు. మేధో మదన సదస్సులో హైడ్రా కమిషనర్ రంగనాథ్ విస్తృతంగా ప్రసంగించారు.

News January 7, 2026

21 లక్షల నుంచి 1.3 కోట్లకు చేరిన HYD జనాభా..!

image

దేశంలో 2050 నాటికి న‌గ‌ర జ‌నాభా 50 కోట్ల‌కు చేర‌నుంద‌ని లెక్క‌లు చెబుతున్నాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. 1975లో హైద‌రాబాద్ జ‌నాభా 21 ల‌క్ష‌లుండంగా.. ప్ర‌స్తుతం 1.3 కోట్ల‌కు చేరింది. హైద‌రాబాద్‌లో జ‌నాభా వృద్ధి రేటు 6.2 రెట్లుందని పేర్కొన్నారు. మేధో మదన సదస్సులో హైడ్రా కమిషనర్ రంగనాథ్ విస్తృతంగా ప్రసంగించారు.