News March 7, 2025
పార్వతీపురం జిల్లాలో నామినేటెడ్ పదవులు ఎవరికి దక్కేనో..?

మార్చిలోగా నామినేటెడ్ పదవుల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు ఇటీవల స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఆ దిశగా అధిష్ఠానం కసరత్తు ప్రారంభించింది. అయితే జిల్లాలో నామినేటెడ్ పదవులు ఎవరికి వరిస్తాయోనన్న చర్చ జోరుగా సాగుతుంది. ప్రధానంగా పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే చిరంజీవులు, మాజీ ఎమ్మెల్సీ ద్వారపూడి జగదీశ్ జనసేన, బీజేపీలో కూడా ఆశావహులు ఉన్నట్లు చర్చ జరుగుతుంది.
Similar News
News December 14, 2025
ఉమ్మడి కరీంనగర్ జిల్లా.. రెండో విడతలో 394 గ్రామాలు

ఉమ్మడి KNR జిల్లాలో 2వ విడత GP ఎన్నికల పోలింగ్కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. మొత్తం 418 గ్రామ పంచాయతీలకు గానూ, 24 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 394 పంచాయతీలకు నేడు పోలింగ్ జరగనుంది. జిల్లాలోని మండలాలు, పంచాయతీల వివరాలు ఇలా.. KNR – 5, 111, PDPL – 5, 70, JGTL – 7, 133, రాజన్న సిరిసిల్ల-3, 79. పోలింగ్ సజావుగా జరిగేందుకు అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేశారు. జీపీ ఎన్నికల ఫలితాలకు Way2Newsను ఫాలో అవ్వండి.
News December 14, 2025
ఉమ్మడి కరీంనగర్ జిల్లా.. రెండో విడతలో 394 గ్రామాలు

ఉమ్మడి KNR జిల్లాలో 2వ విడత GP ఎన్నికల పోలింగ్కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. మొత్తం 418 గ్రామ పంచాయతీలకు గానూ, 24 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 394 పంచాయతీలకు నేడు పోలింగ్ జరగనుంది. జిల్లాలోని మండలాలు, పంచాయతీల వివరాలు ఇలా.. KNR – 5, 111, PDPL – 5, 70, JGTL – 7, 133, రాజన్న సిరిసిల్ల-3, 79. పోలింగ్ సజావుగా జరిగేందుకు అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేశారు. జీపీ ఎన్నికల ఫలితాలకు Way2Newsను ఫాలో అవ్వండి.
News December 14, 2025
మంథని: దినసరి కూలీ.. ట్రిపుల్ విక్టరీ!

రాజకీయాల్లో రాణించాలంటే ఖద్దరు బట్టలు, కరెన్సీ కట్టలు అవసరం లేదని నిరూపించాడో దినసరి కూలీ. PDPL(D) మంథని(M) గుంజపడుగుకు చెందిన దేవరకొండ పోచం వార్డ్ సభ్యునిగా వరుసగా మూడోసారి విజయం సాధించాడు. కరోనా సమయంలో తాను చేసిన సేవకు గ్రామప్రజలు పట్టం కట్టారని పోచం పేర్కొన్నారు. ఇదే గ్రామానికి చెందిన ఉదరి లక్ష్మీశంకర్ సర్పంచిగా పోటీ చేసి ఒక్క రూపాయి పంచలేదని, తనకొచ్చిన 25ఓట్లతో సంతృప్తికరంగా ఉన్నామని తెలిపారు.


