News March 28, 2025
పార్వతీపురం జిల్లాలో భానుని ప్రతాపం

పార్వతీపురం మన్యం జిల్లాలో భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. పాచిపెంట, సాలూరు, భామినిలో సహా మిగిలిన మండలాలో రాబోయే 48 గంటలు 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదు కానుంది. దీంతో ఆ మండల వాసులు తగిన జాగ్రత్తలు పాటించాలని వాతావరణ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.
Similar News
News November 28, 2025
హనుమకొండ: తొలి రోజు నామినేషన్లు ఎన్నంటే..?

హనుమకొండ జిల్లాలో 86 సర్పంచ్ స్థానాలకు, 61 వార్డు మెంబర్ స్థానాలకు ఈరోజు నామినేషన్లు దాఖలు అయ్యాయి. సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో మొదటి విడత నామినేషన్ ప్రక్రియ గురువారం ప్రారంభం కాగా ఇందుకు సంబంధించి భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్ మండల పరిధిలో 86, వార్డు సభ్యుల స్థానాలకు 61 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. నామినేషన్ ప్రక్రియ మరో 2 రోజులు కొనసాగుతుందన్నారు.
News November 28, 2025
హనుమకొండ: తొలి రోజు నామినేషన్లు ఎన్నంటే..?

హనుమకొండ జిల్లాలో 86 సర్పంచ్ స్థానాలకు, 61 వార్డు మెంబర్ స్థానాలకు ఈరోజు నామినేషన్లు దాఖలు అయ్యాయి. సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో మొదటి విడత నామినేషన్ ప్రక్రియ గురువారం ప్రారంభం కాగా ఇందుకు సంబంధించి భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్ మండల పరిధిలో 86, వార్డు సభ్యుల స్థానాలకు 61 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. నామినేషన్ ప్రక్రియ మరో 2 రోజులు కొనసాగుతుందన్నారు.
News November 28, 2025
HYD: నిర్మాణ భవనానికి జలమండలి నీళ్లు?

సాధారణంగా జలమండలి గృహ అవసరాల కోసం మాత్రమే మంచినీటిని సరఫరా చేస్తుంది. నిర్మాణంలో ఉన్న భవనాలకు, ఖాళీ స్థలాల్లో చేసే నిర్మాణాలకు జలమండలి నీటిని సరఫరా చేయదు. కానీ బంజారాహిల్స్ రోడ్ నం.13లో నిర్మాణంలో ఉన్న స్థలానికి నిత్యం జలమండలి నీటిని సరఫరా చేస్తుందంటూ స్థానికులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. జలమండలి ఉన్నతాధికారుల స్పందించి దీనిపై విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.


