News March 17, 2025
పార్వతీపురం జిల్లా ప్రజలకు హెచ్చరిక

పార్వతీపురం మన్యం జల్లాలో మంగళవారం, బుధవారం అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. బలిజిపేట, భామిని, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మిపురం, జియమ్మవలస, కొమరాడ, కురుపాం, పాలకొండ, పార్వతీపురం, సాలూరు, సీతంపేట , సీతనగరం, వీరఘట్టం మండల్లో 40 డిగ్రీల నమోదు అవ్వొచ్చని పేర్కొంది. వడగాల్పులు సైతం వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Similar News
News November 27, 2025
7,948 MTS, హవల్దార్ పోస్టులు.. త్వరలో ఎగ్జామ్ షెడ్యూల్

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(<
News November 27, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> రఘునాథ్పల్లిలో దొంగల బీభత్సం
> కాంగ్రెస్కు ఓట్లతోనే బుద్ధి చెప్పాలి: ఎమ్మెల్యే పల్లా
> ఎన్నికల నామినేషన్ను పరిశీలించిన అదనపు కలెక్టర్
> కేటీఆర్పై కడియం సంచలన వ్యాఖ్యలు
> బాల్య వివాహాల నిర్మూలనకు ప్రత్యేక పోస్టర్ ఆవిష్కరణ
> రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన పాలకుర్తి క్రీడాకారులు
> జనగామ కలెక్టరేట్లో మీడియా సెంటర్ ప్రారంభం
> లింగాల ఘనపూర్: పొరపాట్లు లేకుండా చూడాలి: జనరల్ అబ్జర్వర్
News November 27, 2025
ఆన్లైన్ కంటెంట్ చూసేందుకు ఆధార్తో ఏజ్ వెరిఫికేషన్?

OTT/ఆన్లైన్ కంటెంట్పై సుప్రీంకోర్టు కీలక సూచన చేసింది. అశ్లీలంగా భావించే కంటెంట్ విషయంలో ఆధార్ ద్వారా ఏజ్ వెరిఫికేషన్ చేయవచ్చని చెప్పింది. ‘షో ప్రారంభంలో వేసే హెచ్చరిక కొన్నిక్షణాలే ఉంటుంది. తర్వాత కంటెంట్ ప్రసారం కొనసాగుతుంది. అందుకే ఆధార్ వంటి వాటితో వయసు ధ్రువీకరించాలి. ఇది సూచన మాత్రమే. పైలట్ ప్రాతిపదికన చేపట్టాలి. మనం బాధ్యతాయుత సొసైటీని నిర్మించాలి’ అని CJI జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు.


