News March 24, 2025

పార్వతీపురం మన్యం జిల్లాలో 381.4 MM వర్షపాతం నమోదు

image

పార్వతీపురం మన్యం జిల్లాలో గడచిన 24 గంటల్లో 381.4 శాతం వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా పాలకొండ మండలంలో 67.8, వీరఘట్ట మండలంలో 55.4, పార్వతీపురం మండలంలో 49.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యాయి. అత్యల్పంగా సాలూరు మండలంలో 2.8 పాచిపెంట మండలంలో 3.2 MM వర్షపాతం కురిసింది. జిల్లా వ్యాప్తంగా సగటున 25.4 శాతం వర్షపాతం పడింది.

Similar News

News November 27, 2025

HNK: వన్యప్రాణుల సంరక్షణే ప్రభుత్వ ఎజెండా: మంత్రి

image

అడవులు, వన్యప్రాణులను సంరక్షించడమే తమ ప్రజా ప్రభుత్వ ఎజెండా అని మంత్రి కొండా సురేఖ తెలిపారు. హైదరాబాద్‌లోని అర‌ణ్యభవన్‌లో ఆమె స్టేట్‌-లెవల్ టైగర్ ప్రొటెక్షన్ అండ్ మానిటరింగ్ సెల్‌ను ప్రారంభించారు. ప్రాణుల మనుగడపైనే మన ఉనికి ఆధారపడి ఉందని ప్రజలు నిత్యం గుర్తుంచుకోవాలని మంత్రి సూచించారు.

News November 27, 2025

HNK: వన్యప్రాణుల సంరక్షణే ప్రభుత్వ ఎజెండా: మంత్రి

image

అడవులు, వన్యప్రాణులను సంరక్షించడమే తమ ప్రజా ప్రభుత్వ ఎజెండా అని మంత్రి కొండా సురేఖ తెలిపారు. హైదరాబాద్‌లోని అర‌ణ్యభవన్‌లో ఆమె స్టేట్‌-లెవల్ టైగర్ ప్రొటెక్షన్ అండ్ మానిటరింగ్ సెల్‌ను ప్రారంభించారు. ప్రాణుల మనుగడపైనే మన ఉనికి ఆధారపడి ఉందని ప్రజలు నిత్యం గుర్తుంచుకోవాలని మంత్రి సూచించారు.

News November 27, 2025

పెద్దపల్లిలో వార్డుల రిజర్వేషన్లు ఖరారు.. 2432 స్థానాల్లో 1074 మహిళలకు

image

PDPL జిల్లా పంచాయతీ ఎన్నికల కోసం వార్డ్ సభ్యుల కులాల వారీ రిజర్వేషన్ వివరాలు విడుదలయ్యాయి. మొత్తం 2432 వార్డ్ స్థానాల్లో మహిళలకు 1074, జనరల్ 1358 కేటాయించారు. మహిళల కోటాలో: 100% ST గ్రామాలు-10, ST-13, SC-199, BC-288, అన్‌రిజర్వ్డ్-564. జనరల్ కోటాలో: 100% ST గ్రామాలు-10, ST-21, SC-285, BC-401, అన్‌రిజర్వ్డ్-641 స్థానాలు నిర్ణయించారు. అధికారులు నోటిఫికేషన్ ప్రకారం రిజర్వేషన్లు ఖరారైనట్లు తెలిపారు.