News February 3, 2025

పార్వతీపురం: ‘సైబర్ నేరాలపై దర్యాప్తు చేపట్టాలి’

image

సైబర్ నేరాలపై ఆధునిక సాంకేతికతను ఉపయోగించి దర్యాప్తు చేపట్టాలని ఎస్పీ ఎస్ వి మాధవరెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం స్థానిక ఎస్పీ కార్యాలయంలో ఐటీ కోర్ టీం అధికారులతో సమావేశం నిర్వహించారు. సైబర్ టెక్నాలజీ మీద పోలీసు సిబ్బంది పరిణితి చెందేలా శిక్షణ తరగతులు నిర్వహించాలన్నారు. వచ్చిన ఫిర్యాదులపై వెంటనే చర్యలు చేపట్టేలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Similar News

News November 18, 2025

ఎసెన్స్‌లతో ఎన్నో లాభాలు

image

ఎసెన్స్‌లు సీరమ్స్‌లానే ఉంటాయి కానీ టెక్చర్ తేలికగా ఉంటుంది. ఎసెన్సుల్లో ఉండే యాక్టివ్ ఇంగ్రీడియంట్స్‌ స్కిన్ మాయిశ్చర్ లెవెల్ పెంచి ఇతర స్కిన్‌కేర్ ప్రొడక్ట్స్ ఎఫెక్ట్స్ మెరుగుపరచడంలో సాయపడతాయి. టోనర్ తర్వాత, సీరమ్‌‌కు ముందు అరచేతులు లేదా స్ప్రే బాటిల్‌ని ఉపయోగించి ఎసెన్స్‌ అప్లై చేయాలి. టోనర్లు, ఎసెన్స్‌లు రెండూ స్కిన్‌కేర్ ప్రొడక్ట్స్ ఎఫెక్ట్స్ మెరుగుపరచడానికి సినర్జిస్టిక్‌గా పనిచేస్తాయి.

News November 18, 2025

ఎసెన్స్‌లతో ఎన్నో లాభాలు

image

ఎసెన్స్‌లు సీరమ్స్‌లానే ఉంటాయి కానీ టెక్చర్ తేలికగా ఉంటుంది. ఎసెన్సుల్లో ఉండే యాక్టివ్ ఇంగ్రీడియంట్స్‌ స్కిన్ మాయిశ్చర్ లెవెల్ పెంచి ఇతర స్కిన్‌కేర్ ప్రొడక్ట్స్ ఎఫెక్ట్స్ మెరుగుపరచడంలో సాయపడతాయి. టోనర్ తర్వాత, సీరమ్‌‌కు ముందు అరచేతులు లేదా స్ప్రే బాటిల్‌ని ఉపయోగించి ఎసెన్స్‌ అప్లై చేయాలి. టోనర్లు, ఎసెన్స్‌లు రెండూ స్కిన్‌కేర్ ప్రొడక్ట్స్ ఎఫెక్ట్స్ మెరుగుపరచడానికి సినర్జిస్టిక్‌గా పనిచేస్తాయి.

News November 18, 2025

రోడ్డుపై అడ్డంగా క్యూలైన్‌.. రాజన్న భక్తుల పాట్లు

image

వేములవాడ రాజన్న దర్శనాలను భీమేశ్వరాలయంలోకి మార్చినప్పటి నుంచి భక్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. భీమన్న ఆలయంలోకి వెళ్లడానికి పార్వతిపురం వెనుక నుంచి కొత్త క్యూలైన్ నిర్మించారు. నటరాజ్ విగ్రహం ముందు ఈ క్యూలైన్‌ను రోడ్డుపై అడ్డంగా నిర్మించడంతో ఇటువైపు నుంచి అటువైపు వెళ్లడానికి రోడ్డు దాటే మార్గం లేకపోవడంతో కొంతమంది మహిళా భక్తులు సోమవారం రాత్రి క్యూలైన్లపైకి ఎక్కి మరీ దాటడాన్ని పై ఫొటోలో చూడొచ్చు.