News March 11, 2025

పార్వతీపురం స్పెషల్ ఆఫీసర్ భరత్ గుప్తా నియామకం

image

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలనా సౌలభ్యం కోసం మంగళవారం రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాలకు ప్రత్యేక అధికారులుగా ఐఏఎస్ అధికారులను నియమించింది. దీనిలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లాకు ప్రత్యేక అధికారిగా ఆంధ్రప్రదేశ్ నారాయణ భరత్ గుప్తా ఐఏఎస్‌ను నియమించింది. దీంతో బాటు రాష్ట్రంలో ఉన్న 5జోన్లకు జోనల్ అధికారులను కూడా నియమించింది.

Similar News

News October 21, 2025

HYD: BRSలో చేరిన BJP మైనార్టీ మోర్చా సోషల్ మీడియా కన్వీనర్

image

BJP మైనార్టీ మోర్చా సోషల్ మీడియా విభాగం మహిళా కన్వీనర్ రిదా ఖుద్దూస్ ఈరోజు BRSలో చేరారు. BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారికి HYDలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మైనార్టీ మోర్చా సోషల్ మీడియా కో-కన్వీనర్ మహ్మద్ బిన్ అలీ అల్ గుత్మి కూడా ఆమెతోపాటు BRSలో చేరారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే మైనార్టీలకు నిజమైన అభివృద్ధి జరుగుతుందని, అందుకే BRSలో చేరుతున్నట్లు వారు చెప్పారు.

News October 21, 2025

పర్వతగిరిలో కోతుల అత్యవసర సమావేశం..!

image

గ్రామాల్లో కోతులు సృష్టించే బీభత్సం అంతా ఇంతా కాదు. ఇళ్లలోకి చొరబడి తినుబండారాలను లాక్కెళ్తుంటాయి. వాటిని తరమడానికి వస్తే దాడి చేసి గాయపరుస్తుంటాయి. పంటలు, ఇంటి పెరట్లో వేసిన పండ్లు, కూరగాయల మొక్కలను ధ్వంసం చేస్తుంటాయి. పై ఫొటోను చూస్తే WGL(D) పర్వతగిరి(M)లో రేపటి కార్యక్రమం గురించి కోతులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్లుగా ఉంది. కోతుల సమస్య మీ ఊర్లో ఉందా? ఇంతకీ సమావేశం దేనికోసమని అనుకుంటున్నారు?

News October 21, 2025

HYD: BRSలో చేరిన BJP మైనార్టీ మోర్చా సోషల్ మీడియా కన్వీనర్

image

BJP మైనార్టీ మోర్చా సోషల్ మీడియా విభాగం మహిళా కన్వీనర్ రిదా ఖుద్దూస్ ఈరోజు BRSలో చేరారు. BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారికి HYDలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మైనార్టీ మోర్చా సోషల్ మీడియా కో-కన్వీనర్ మహ్మద్ బిన్ అలీ అల్ గుత్మి కూడా ఆమెతోపాటు BRSలో చేరారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే మైనార్టీలకు నిజమైన అభివృద్ధి జరుగుతుందని, అందుకే BRSలో చేరుతున్నట్లు వారు చెప్పారు.