News March 11, 2025

పార్వతీపురం స్పెషల్ ఆఫీసర్ భరత్ గుప్తా నియామకం

image

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలనా సౌలభ్యం కోసం మంగళవారం రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాలకు ప్రత్యేక అధికారులుగా ఐఏఎస్ అధికారులను నియమించింది. దీనిలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లాకు ప్రత్యేక అధికారిగా ఆంధ్రప్రదేశ్ నారాయణ భరత్ గుప్తా ఐఏఎస్‌ను నియమించింది. దీంతో బాటు రాష్ట్రంలో ఉన్న 5జోన్లకు జోనల్ అధికారులను కూడా నియమించింది.

Similar News

News November 18, 2025

అగ్ర హీరోల నటగురువు కన్నుమూత

image

చెన్నై ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ మాజీ డైరెక్టర్ కేఎస్ నారాయణస్వామి(92) కన్నుమూశారు. ఆయన మృతదేహానికి రజినీకాంత్ నివాళులర్పించి కుటుంబసభ్యులను ఓదార్చారు. సినీ వర్గాల్లో నారాయణస్వామి.. కేఎస్ గోపాలిగా సుపరిచితం. రజినీకాంత్, అమితాబ్ బచ్చన్, చిరంజీవి, నాజర్, రాధా రవి వంటి ప్రముఖులకు నటనలో ఆయన పాఠాలు చెప్పారు. రజినీని డైరెక్టర్‌ బాలచందర్‌కు పరిచయం చేసింది కూడా ఈయనే.

News November 18, 2025

అగ్ర హీరోల నటగురువు కన్నుమూత

image

చెన్నై ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ మాజీ డైరెక్టర్ కేఎస్ నారాయణస్వామి(92) కన్నుమూశారు. ఆయన మృతదేహానికి రజినీకాంత్ నివాళులర్పించి కుటుంబసభ్యులను ఓదార్చారు. సినీ వర్గాల్లో నారాయణస్వామి.. కేఎస్ గోపాలిగా సుపరిచితం. రజినీకాంత్, అమితాబ్ బచ్చన్, చిరంజీవి, నాజర్, రాధా రవి వంటి ప్రముఖులకు నటనలో ఆయన పాఠాలు చెప్పారు. రజినీని డైరెక్టర్‌ బాలచందర్‌కు పరిచయం చేసింది కూడా ఈయనే.

News November 18, 2025

HYD: ‘సామాజిక, ఆర్థిక అణిచివేతలతో నక్సలిజం వైపు’

image

సామాజిక, ఆర్థిక అణచివేతలతో యువత నక్సలిజం వైపు వెళ్తున్నారని కాంగ్రెస్ నేత మధుయాష్కిగౌడ్ అన్నారు. ఆదివాసి గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందినప్పుడే దేశ అభివృద్ధి సాధ్యమన్నారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో సోమవారం జరిపిన ఆదివాసి గిరిజన యువత ఇంట్రాక్షన్(వాలిడిక్టరీ)లో మాట్లాడారు. సాంస్కృతిక పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి గవర్నర్, మధుయాష్కీ బహుమతులు అందజేశారు. వనరులున్నా సదుపాయాలు, సంపద లేదన్నారు.