News February 18, 2025
పాలకుర్తి నియోజకవర్గంలో 6 నూతన చెక్ డ్యాములు మంజూరు

పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వినతికి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. పాలకుర్తి మండలంలో 3 గ్రామాలు, కొడకండ్ల మండలంలో 2 గ్రామాలు, తొర్రూరు మండలంలో 1 గ్రామానికి మొత్తం రూ.31 కోట్లతో 6 చెక్ డ్యాములను మంత్రి మంజూరు చేశారు. ఈ సందర్భంగా MLA రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Similar News
News November 23, 2025
2020లో రూ.లక్ష పెట్టుబడి.. ఇప్పుడు ప్రాఫిట్ ఎంతంటే?

ఐదేళ్ల కింద బంగారం, మ్యూచువల్ ఫండ్స్పై రూ.లక్ష చొప్పున ఇన్వెస్ట్ చేస్తే దేని విలువ ఎంత పెరిగిందో తెలుసా? 2020 JAN 1న 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ₹39,200గా ఉంది. ₹లక్షకు 25.51 గ్రాములు వచ్చేది. ఇప్పుడు 10g గోల్డ్ ధర ₹1,25,840. అంటే అప్పుడు ₹లక్ష పెట్టుబడి పెడితే ఇప్పుడు దాని విలువ ₹3,21,017. అదే సమయంలో మ్యూచువల్ ఫండ్స్లో పెట్టిన ₹లక్షపై ఏడాదికి 12% వడ్డీతో ₹2.07లక్షలకు చేరింది.
News November 23, 2025
2020లో రూ.లక్ష పెట్టుబడి.. ఇప్పుడు ప్రాఫిట్ ఎంతంటే?

ఐదేళ్ల కింద బంగారం, మ్యూచువల్ ఫండ్స్పై రూ.లక్ష చొప్పున ఇన్వెస్ట్ చేస్తే దేని విలువ ఎంత పెరిగిందో తెలుసా? 2020 JAN 1న 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ₹39,200గా ఉంది. ₹లక్షకు 25.51 గ్రాములు వచ్చేది. ఇప్పుడు 10g గోల్డ్ ధర ₹1,25,840. అంటే అప్పుడు ₹లక్ష పెట్టుబడి పెడితే ఇప్పుడు దాని విలువ ₹3,21,017. అదే సమయంలో మ్యూచువల్ ఫండ్స్లో పెట్టిన ₹లక్షపై ఏడాదికి 12% వడ్డీతో ₹2.07లక్షలకు చేరింది.
News November 23, 2025
నవంబర్ 23: చరిత్రలో ఈరోజు

1926: ఆధ్యాత్మిక గురువు సత్యసాయి బాబా జననం
1937: వృక్ష శాస్త్రవేత్త జగదీశ్ చంద్రబోస్ మరణం (ఫొటోలో)
1997: ప్రసార భారతి చట్టం అమల్లోకి వచ్చింది
1981: నటుడు మంచు విష్ణు జననం
1982: సినీ దర్శకుడు అనిల్ రావిపూడి జననం
1986: నటుడు అక్కినేని నాగ చైతన్య జననం
1994: సినీ దర్శకుడు, నిర్మాత బి.ఎస్. నారాయణ మరణం
2006: దర్శకుడు డీ.యోగానంద్ మరణం


