News November 9, 2024

పాలమూరు జిల్లాలో ACBకి పట్టుబడ్డ అధికారులు వీళ్లే!1/2

image

జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది <<14566088>>ACBకి <<>>14 మందిపై కేసులు నమోదు కాగా.. 21 మందిని కోర్టులో హాజరుపరిచారు. JAN 20న రమావత్ వశ్య (డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే), 22న బాలోజీ (ఎక్సైజ్ CI),29న జీవరత్నం (లైన్‌మెన్), FEB 4న సురేష్(SI), 10న ఎస్.పృథ్వీ (ఏఈ), MAR 27న పాండునాయక్ (MRO), రవీందర్ రెడ్డి (ధరణి ఆపరేటర్),మొగులప్ప(రికార్డు అసిస్టెంట్), MAY 31న నరేందర్ కుమార్(డీఈ), వెంకటనాగేంద్ర కుమార్ (ఎస్ఈ), బి.మధుకర్(ఏఏఈ)

Similar News

News October 29, 2025

MBNR: భారీ వర్షాలు.. ఎస్పీ కీలక సూచనలు

image

MBNRలోని పలుచెరువులను జిల్లా ఎస్పీ డి.జానకి పర్యవేక్షించి పలు సూచనలు చేశారు.
✒భారీ వర్షాల కారణంగా చెరువులు,వాగులు పొంగిపొర్లుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
✒చేపల వేటకు, సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించకూడదు
✒చిన్నపిల్లలను, వృద్ధులను నీటి ప్రాంతాల వద్దకు వెళ్లనీయకూడదు
✒వర్షపు నీరు ఎక్కువగా చేరిన రోడ్లు, లోతైన మడుగులు, డ్రైన్లను దాటే ప్రయత్నం చేయకూడదని హెచ్చరించారు.

News October 29, 2025

దేవరకద్ర: చేప పిల్లలను వదిలిన మంత్రి, ఎమ్మెల్యే

image

గత ప్రభుత్వం మత్స్యకారులను పట్టించుకోలేదని, మత్స్యశాఖను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూధన్ రెడ్డి విమర్శించారు. కోయిల్‌సాగర్ ప్రాజెక్టులో మంత్రి వాకిటి శ్రీహరి, జిల్లా కలెక్టర్‌తో కలిసి చేప పిల్లలను వదిలే కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. దేవరకద్రలో ఈసారి 82 మిల్లీమీటర్ల సైజులో 2.5 లక్షల చేప పిల్లలను వదిలినట్లు తెలిపారు.

News October 29, 2025

MBNR: భారీ వర్షాలు.. రంగంలోకి ఎస్పీ

image

గత రాత్రి నుంచి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి స్వయంగా పెద్ద చెరువు పరిసర ప్రాంతాలు, రామయబోలి ట్యాంకుబండు, ఎర్రకుంట చెరువు, ఆలీ మార్ట్–రాయచూరు రహదారి ప్రాంతాలను సమీక్షించారు. మున్సిపల్, ఇరిగేషన్, వన్ టౌన్ CI అప్పయ్య తదితర అధికారులతో కలిసి నీటి మట్టం, ప్రవాహ పరిస్థితులను పరిశీలించారు.