News March 30, 2025
పాల్వంచ మండలంలో అత్యధిక ఉష్ణోగ్రత

కామారెడ్డి జిల్లాలో నమోదైన ఉష్ణోగ్రత వివరాలను అధికారులు వెల్లడించారు. అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం పాల్వంచ 41.4, పిట్లం 41.3, బిచ్కుంద, రామారెడ్డి, నస్రుల్లాబాద్ మండలాల్లో 41.2, మద్నూర్ 41.1, గాంధారి, జుక్కల్, కామారెడ్డి, బాన్సువాడ, దోమకొండ,, మండలాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఎండల తీవ్రత పెరుగుతున్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
Similar News
News November 24, 2025
ఫ్రీగా సివిల్స్ కోచింగ్.. దరఖాస్తులకు 3 రోజులే ఛాన్స్

AP: UPSC సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష-2026కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ప్రభుత్వం ఫ్రీ కోచింగ్ అందిస్తోంది. అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ.8లక్షలు మించకూడదు. ఈ నెల 26లోగా అప్లై చేసుకోవాలి. NOV 30న జరిగే స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. DEC 10 నుంచి క్లాసులు ప్రారంభమవుతాయి. 340 సీట్లు ఉన్నాయి. పూర్తి వివరాలు, దరఖాస్తుకు ఇక్కడ <
News November 24, 2025
KU మహిళా ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థినుల అవస్థలు

కాకతీయ యూనివర్సిటీలో 2013-14లో ప్రారంభమైన మహిళా ఇంజినీరింగ్ కాలేజీకి ఇప్పటికీ హాస్టల్ లేకపోవడంతో మొదటి సంవత్సరం 500 మంది విద్యార్థినులు ప్రైవేట్ హాస్టళ్లలో ఉండాల్సి వస్తోంది. అధిక ఫీజులు, ల్యాబ్ సౌకర్యాల లేమి, రెగ్యులర్ ఫ్యాకల్టీ నియామకాలు జరగకపోవడం విద్యార్థినుల ఆవేదనకు కారణమైంది. పలుమార్లు వినతులు చేసినా యూనివర్సిటీ స్పందించకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
News November 24, 2025
KU మహిళా ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థినుల అవస్థలు

కాకతీయ యూనివర్సిటీలో 2013-14లో ప్రారంభమైన మహిళా ఇంజినీరింగ్ కాలేజీకి ఇప్పటికీ హాస్టల్ లేకపోవడంతో మొదటి సంవత్సరం 500 మంది విద్యార్థినులు ప్రైవేట్ హాస్టళ్లలో ఉండాల్సి వస్తోంది. అధిక ఫీజులు, ల్యాబ్ సౌకర్యాల లేమి, రెగ్యులర్ ఫ్యాకల్టీ నియామకాలు జరగకపోవడం విద్యార్థినుల ఆవేదనకు కారణమైంది. పలుమార్లు వినతులు చేసినా యూనివర్సిటీ స్పందించకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


