News February 27, 2025
పీఎంతో సీఎం HYD అభివృద్ధిపై చర్చ!

ప్రధాని మోదీ భేటీలో HYD అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి పలు అంశాలను ప్రస్తావించారు.
☞ నగరంలో మెట్రో రైల్ ఫేజ్-IIకు అనుమతించాలి.
☞ మూసీ పునరుజ్జీవానికి కేంద్రం సాయం చేయాలి.
☞ RRRకు అనుమతులు, ఆమోదం ఇవ్వాలి.
☞ మూసీ, గోదావరి అనుసంధాననికి రూ.2వేల కోట్లు కావాలి.
Similar News
News March 27, 2025
ఉప్పల్లో SRH, మహేశ్ బాబు FANS

ఉప్పల్ స్టేడియం వద్ద SRH, సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. వరంగల్, ఖమ్మం ప్రాంతాలకు చెందిన పలువురు యువత ఆరెంజ్ ఆర్మీ టీషర్ట్స్, మహేశ్ బాబు బ్యానర్తో స్టేడియానికి చేరుకున్నారు. ఈ సారి SRH బ్యాటింగ్కు దిగితే 300 స్కోర్ చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని నలుమూలల నుంచి క్రికెట్ ఫ్యాన్స్ రావడంతో స్టేడియం పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి.
News March 27, 2025
IPL మ్యాచ్ చూడడానికి ఇవి తీసుకెళ్లకండి..!

వాటర్ బాటిల్స్ కెమెరాస్ IPL క్రికెట్ మ్యాచ్ చూడడానికి స్టేడియానికి వెళ్లే ప్రేక్షకుల కోసం రాచకొండ పోలీసులు కీలక సూచనలు చేశారు. మ్యాచ్ చూడడానికి వెళ్లే వారు ఎలాంటి వస్తువులను తీసుకెళ్లద్దని తెలిపారు. స్టేడియం వద్ద వస్తువులు నిలువ చేసుకోవడానికి CLOAKROOM ఉండవని తెలిపారు. ఏ వస్తువులు తీసుకెళ్లకూడదో ఒక జాబితా విడుదల చేశారు. కెమెరా, సిగరెట్స్, స్నాక్స్, బ్యాగ్స్, పెట్స్ తదితరాలపై నిషేదం ఉంటుంది.
News March 27, 2025
రంగారెడ్డి జిల్లా వెదర్ UPDATE

రంగారెడ్డి జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. బుధవారం తాళ్లపల్లిలో 39.5℃, మాడ్గుల్ 39.4, రాజేంద్రనగర్, కాసులాబాద్ 39.3, ఎలిమినేడు, కందువాడ, తట్టిఅన్నారం 39.2, చుక్కాపూర్, చందనవల్లి, కొందుర్గ్, మంగళపల్లె, కడ్తాల్, యాచారం 39.1, మామిడిపల్లి 39, మీర్ఖాన్పేట, దండుమైలారం, రెడ్డిపల్లె 38.9, ఆమన్గల్, మొగలిగిద్ద, కేశంపేట, షాబాద్ 38.8, గున్గల్, HCU 38.7, ఇబ్రహీంపట్నంలో 38.6℃ ఉష్ణోగ్రత నమోదైంది.