News March 7, 2025
పీ-4 సర్వేపై ఏలూరు కలెక్టర్ సూచనలు

ఏలూరు జిల్లాలో ఈ నెల 8వ తేదీ నుంచి చేపట్టనున్న పీ-4 సర్వేను విజయవంతం చేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్ధానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో పీ-4 సర్వే, ఎంఎస్ఎంఇ సర్వే, వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేపై ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, మండల ప్రత్యేక అధికారులు, సచివాలయ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. పీ-4 సర్వే నిర్వహణపై శిక్షణ ఇచ్చారు.
Similar News
News November 25, 2025
సిరిసిల్ల: పదవీ బాధ్యతలు స్వీకరించిన డీసీసీ అధ్యక్షుడు

రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా సంగీతం శ్రీనివాస్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. మంగళవారం సాయంత్రం సిరిసిల్లలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వేములవాడ MLA ఆది శ్రీనివాస్, జిల్లాలోని వివిధ మండలాల నుంచి తరలివచ్చిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల సమక్షంలో ఆయన బాధ్యతల స్వీకరించారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా సంగీతం శ్రీనివాస్ అన్నారు.
News November 25, 2025
సిరిసిల్ల: పదవీ బాధ్యతలు స్వీకరించిన డీసీసీ అధ్యక్షుడు

రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా సంగీతం శ్రీనివాస్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. మంగళవారం సాయంత్రం సిరిసిల్లలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వేములవాడ MLA ఆది శ్రీనివాస్, జిల్లాలోని వివిధ మండలాల నుంచి తరలివచ్చిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల సమక్షంలో ఆయన బాధ్యతల స్వీకరించారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా సంగీతం శ్రీనివాస్ అన్నారు.
News November 25, 2025
సిరిసిల్ల: పదవీ బాధ్యతలు స్వీకరించిన డీసీసీ అధ్యక్షుడు

రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా సంగీతం శ్రీనివాస్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. మంగళవారం సాయంత్రం సిరిసిల్లలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వేములవాడ MLA ఆది శ్రీనివాస్, జిల్లాలోని వివిధ మండలాల నుంచి తరలివచ్చిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల సమక్షంలో ఆయన బాధ్యతల స్వీకరించారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా సంగీతం శ్రీనివాస్ అన్నారు.


