News March 22, 2024
పుట్టా సుధాకర్ యాదవ్ కొడుకుకి ఎంపీ టికెట్

కడప జిల్లా వ్యక్తికి టీడీపీ ఏలూరు ఎంపీ టికెట్ను కేటాయించింది. మైదుకూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు పుట్టా మహేశ్ యాదవ్ను టీడీపీ అధిష్ఠానం ఏలూరు ఎంపీ స్థానానికి బరిలో నిలిపింది. 13 మంది ఎంపీ అభ్యర్థులతో ప్రకటించిన జాబితాలో ఆయన పేరును ప్రకటించింది. యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఏలూరు పార్లమెంటు స్థానానికి ఆయనను బరిలో నిలిపినట్లు తెలుస్తోంది.
Similar News
News April 13, 2026
కడప జిల్లాలో పలువురు సీఐలు బదిలీ.!

కడప జిల్లాలో పలువురు CIలు బదిలీ అయ్యారు.
☛ శాంతిరామ్ పులివెందుల ట్రాఫిక్ – రూరల్
☛ సీతారామిరెడ్డి పులివెందుల రూరల్ – నంద్యాల DTC
☛ హాజీవల్లీ నంద్యాల DTC – కడప CCS
☛ చాంద్ బాషా అనంతపురం VR -చెన్నూరు
☛ కృష్ణారెడ్డి చెన్నూరు- అన్నమయ్య
☛ శ్రీహరి కడప SC, ST సెల్- ఒంటిమిట్ట
☛ నరసింహరాజు ఒంటిమిట్ట- కడప
☛ రెడ్డప్ప కడప తాలూకా- VR
☛ కృష్ణయ్య బద్వేల్-సుండుపల్లె
☛ మస్తాన్ సుండుపల్లి- బద్వేల్
News April 12, 2026
ప్రొద్దుటూరు: సహజీవనం చేస్తూ ఇద్దరి ఆత్మహత్య.. అప్టేట్.!

ప్రొద్దుటూరు(M) లింగాపురంలో శనివారం <<19626486>>ఇద్దరు ఆత్మహత్య<<>> చేసుకున్న విషయం తెలిసిందే. వీరిని కర్నూలు(D) దేవనకొండకి చెందిన రంగస్వామి(21) విద్యార్థి, ప్రమీల(23)గా గుర్తించారు. ప్రమీలకు వేరే వ్యక్తితో ఇదివరకే పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరు నెలక్రితం లింగాపురంలో భార్యా భర్తలమని చెప్పి ఇల్లు అద్దెకు తీసుకుని పిల్లలతో సహా ఉంటున్నారు. వీరి ఆత్మహత్యలపై పోలీసులు లోతైన విచారణ చేపట్టారు.
News April 12, 2026
ప్రొద్దుటూరు: సహజీవనం చేస్తూ ఇద్దరి ఆత్మహత్య.. అప్టేట్.!

ప్రొద్దుటూరు(M) లింగాపురంలో శనివారం <<19626486>>ఇద్దరు ఆత్మహత్య<<>> చేసుకున్న విషయం తెలిసిందే. వీరిని కర్నూలు(D) దేవనకొండకి చెందిన రంగస్వామి(21) విద్యార్థి, ప్రమీల(23)గా గుర్తించారు. ప్రమీలకు వేరే వ్యక్తితో ఇదివరకే పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరు నెలక్రితం లింగాపురంలో భార్యా భర్తలమని చెప్పి ఇల్లు అద్దెకు తీసుకుని పిల్లలతో సహా ఉంటున్నారు. వీరి ఆత్మహత్యలపై పోలీసులు లోతైన విచారణ చేపట్టారు.


