News April 24, 2024
పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. మరిపెడ శివారు మాకుల తండాకు చెందిన ఇస్లావత్ శ్రీనివాస్ అనే రైతు అప్పులు కావడంతో అప్పులు తీర్చలేననే బాధతో సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News January 15, 2025
విద్యుత్ కాంతులతో కొత్తకొండ వీరన్న ఆలయం
ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధి చెందిన శ్రీ వీరభద్ర స్వామి ఆలయం విద్యుత్ కాంతులతో సుందర దృశ్యంగా కనిపిస్తోంది. మంగళవారం మకర సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. చుట్టుపక్కల జిల్లాలే కాకుండా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు భద్రకాళి సమేత వీరభద్ర స్వామిని దర్శించుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు తరలివస్తున్నారు.
News January 14, 2025
కొత్తకొండ వీరభద్ర స్వామి వారిని దర్శించుకున్న మంత్రి, MLA
కొత్తకొండ వీరభద్ర స్వామి వారిని మంత్రి పొన్నం ప్రభాకర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి అనుగ్రహంతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, రాష్ట్రం అన్ని రంగాలలో ముందుకు దూసుకెళ్లాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉత్సవ కమిటీ సభ్యులు, తదితరులు ఉన్నారు.
News January 14, 2025
కొత్తకొండ వీరభద్ర స్వామి వారిని దర్శించుకున్న మంత్రి, MLA
కొత్తకొండ వీరభద్ర స్వామి వారిని మంత్రి పొన్నం ప్రభాకర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి అనుగ్రహంతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, రాష్ట్రం అన్ని రంగాలలో ముందుకు దూసుకెళ్లాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉత్సవ కమిటీ సభ్యులు, తదితరులు ఉన్నారు.