News February 10, 2025

పులిగుండాల అందాలు చూడతరమా..!

image

ఖమ్మం జిల్లా కనకగిరి రిజర్వ్ ఫారెస్ట్‌లో పచ్చని కొండలు, ఆహ్లాదకరమైన అటవీ ప్రాంతంలోని పులిగుండాలను ఎకో టూరిజం హబ్‌గా మార్చేందుకు జిల్లా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ట్రెక్కింగ్, చెరువులో బోటింగ్, రాత్రిళ్లు నక్షత్రాల వ్యూ, క్యాంపులు చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. పర్యాటక పనులు పూర్తి చేస్తే జిల్లా పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుందని జిల్లా వాసులు అభిప్రాయ పడుతున్నారు.

Similar News

News November 18, 2025

కరీంనగర్: సురేందర్ రెడ్డికి నేతల నివాళులు..!

image

ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి <<18317220>>బండ సురేందర్ రెడ్డి <<>>గుండెపోటుతో నిన్న రాత్రి మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో పెద్దపల్లి MLA చింతకుంట విజయరమణా రావు, సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డికి KNRలో ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించారు. అంకితభావంతో పనిచేస్తూ అందరితో కలివిడిగా ఉండే సురేందర్ మృతి చెందడం బాధాకరమని వారన్నారు. సురేందర్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

News November 18, 2025

కరీంనగర్: సురేందర్ రెడ్డికి నేతల నివాళులు..!

image

ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి <<18317220>>బండ సురేందర్ రెడ్డి <<>>గుండెపోటుతో నిన్న రాత్రి మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో పెద్దపల్లి MLA చింతకుంట విజయరమణా రావు, సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డికి KNRలో ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించారు. అంకితభావంతో పనిచేస్తూ అందరితో కలివిడిగా ఉండే సురేందర్ మృతి చెందడం బాధాకరమని వారన్నారు. సురేందర్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

News November 18, 2025

మచిలీపట్నంలో మరో ప్రాజెక్ట్‌కు ఒప్పందం

image

మచిలీపట్నంకు మరో భారీ ప్రాజెక్ట్ రానుంది. రూ.6500 కోట్లతో గోవా షిప్ యార్డ్ నిర్మాణం జరగనుంది. ఇటీవల విశాఖలో జరిగిన CII సదస్సులో గోవా షిప్ యార్డ్ సంస్థ ప్రభుత్వంతో MOU చేసుకుంది. గోవా షిప్ యార్డ్ నిర్మాణం ద్వారా 6వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మచిలీపట్నంలో ఇప్పటికే పోర్టు నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. గోవా షిప్ యార్డ్ నిర్మాణం కూడా జరిగితే ఈ ప్రాంతానికి మహర్దశ పట్టినట్టే.