News August 9, 2024
పూర్ణపాడు-లాబేసు వంతెన పూర్తి చేస్తాం: చంద్రబాబు

విశాఖలో MLC ఎన్నికల కారణంగా G.0 నం.3, ఉద్యోగాలపై మాట్లాడలేకపోతున్నానని చంద్రబాబు అన్నారు. విజయవాడలో జరుగుతున్న ప్రపంచ ఆదివాసీ దినోత్సాల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని పూర్ణపాడు-లాబేసు వంతెన నిర్మాణం పూర్తి చేస్తామని పేర్కొన్నారు. పార్వతీపురం జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన ఆదివాసీ ఉత్సవాల వేదిన నుంచి సీతంపేట మండలానికి చెందిన సవర తులసి సీఎం చంద్రబాబుతో మాట్లాడారు.
Similar News
News April 14, 2026
VZM: రేపే ఇంటర్ ఫలితాలు.. 39,037 మంది విద్యార్థుల్లో ఉత్కంఠ

ఇంటర్ ఫలితాలు రేపు ఉ.10:30 గంటలకు విడుదల కానున్న నేపథ్యంలో విజయనగరం జిల్లా విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ ఏడాది ఫస్ట్ ఇయర్లో 19,759 మంది, సెకండ్ ఇయర్లో 19,278 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ధైర్యం చెప్పాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. ఫలితాలను అందరికంటే ముందుగా, వేగంగా, సులభంగా Way2Newsలో చెక్ చేసుకోవచ్చు.
#Share It..
News April 14, 2026
VZM: 26 పరీక్షా కేంద్రాలు.. 8,053 మంది విద్యార్థులు

పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలిసెట్-2026) నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. 25న జరిగే పరీక్షకు జిల్లాలో నుంచి 8,053 మంది విద్యార్థులు హాజరుకానున్నారని తెలిపారు. జిల్లాలో మొత్తం 26 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
News April 14, 2026
VZM: 26 పరీక్షా కేంద్రాలు.. 8,053 మంది విద్యార్థులు

పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలిసెట్-2026) నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. 25న జరిగే పరీక్షకు జిల్లాలో నుంచి 8,053 మంది విద్యార్థులు హాజరుకానున్నారని తెలిపారు. జిల్లాలో మొత్తం 26 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.


