News January 28, 2025

పెండింగ్ ధరణి దరఖాస్తులను వెంటనే పూర్తి చేయాలి: కలెక్టర్

image

జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ రిజ్వన్ భాషా షేక్ సందర్శించి పర్యవేక్షించారు. ఈ నేపథ్యంలో రికార్డు రూంను తనిఖీ చేసి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. అలాగే ధరణి పెండింగ్ దరఖాస్తుల గురించి ఆరా తీసి, వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. అదే విధంగా మీ-సేవా ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, కుల, ఆదాయ, జనన ధ్రువపత్రాలను త్వరితగతిన జారీ చేయాలని సూచించారు.

Similar News

News November 20, 2025

HYD: సందీప్ సూసైడ్‌కు కారణమైన నిందితుల ARREST

image

సందీప్ చావుకి కారణమైన బాలరాజు, హరీశ్‌ను ఈరోజు జవహర్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. కాప్రా(M) బాలాజీనగర్‌కు చెందిన బాలరాజు, సందీప్ స్నేహితులు. ఇద్దరు దొంగతనాలు చేస్తూ చెడు అలవాట్లకు బానిసయ్యారు. వీరిలో సందీప్ తప్పు తెలుసుకుని చెడు స్నేహం మానేశాడు. కోపంతో బాలరాజు మరో మిత్రుడు హరీశ్‌తో కలిసి సందీప్‌ను కొట్టగా మనస్తాపం చెందిన అతడు గత రాత్రి బ్లేడ్‌తో గొంతు కోసుకుని చనిపోయాడు.

News November 20, 2025

HYD: సందీప్ సూసైడ్‌కు కారణమైన నిందితుల ARREST

image

సందీప్ చావుకి కారణమైన బాలరాజు, హరీశ్‌ను ఈరోజు జవహర్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. కాప్రా(M) బాలాజీనగర్‌కు చెందిన బాలరాజు, సందీప్ స్నేహితులు. ఇద్దరు దొంగతనాలు చేస్తూ చెడు అలవాట్లకు బానిసయ్యారు. వీరిలో సందీప్ తప్పు తెలుసుకుని చెడు స్నేహం మానేశాడు. కోపంతో బాలరాజు మరో మిత్రుడు హరీశ్‌తో కలిసి సందీప్‌ను కొట్టగా మనస్తాపం చెందిన అతడు గత రాత్రి బ్లేడ్‌తో గొంతు కోసుకుని చనిపోయాడు.

News November 20, 2025

రైతులకు అండగా ఉండటం మా బాధ్యత: లోకేశ్

image

AP: సాగు తీరు మారాలి.. అన్నదాత బతుకు బాగుపడాలన్నదే తమ సంకల్పమని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. “ఇవాళ 46.85 లక్షల మంది రైతులకు ‘అన్నదాత సుఖీభవ-PM కిసాన్’ కింద 2విడతల్లో కలిపి రూ.14 వేలు చొప్పున జమ చేశాం. అలాగే CM చంద్రబాబు వ్యవసాయాభివృద్ధికి పంచసూత్రాలు ప్రకటించారు. నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటల సాగు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వ సాయం వంటి మార్గదర్శకాలు సూచించారు” అని ట్వీట్ చేశారు.