News March 27, 2025
పెదబయలు: అనారోగ్యంతో విద్యార్థిని మృతి

పెదబయలు మం. కులుభ గ్రామానికి చెందిన వసంత కుమారి వైజాగ్ KGH లో చికిత్స పొందుతూ మృతి చెందిందని గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ రజని గురువారం తెలిపారు. పెద్దగురువు ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థినికి ఈనెల 22న ఫీట్స్ రావడంతో నిర్వాహకులు పాడేరు ఆసుపత్రిలో చేర్చారు. అనంతరం మెరుగైన చికిత్సకు KGHలో జాయిన్ చేశారు. లంగ్స్ ఇన్ఫెక్షన్తో మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.
Similar News
News November 22, 2025
PHOTO GALLERY: భారతీయ కళా మహోత్సవం

HYD బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ‘భారతీయ కళా మహోత్సవం’ సెకండ్ ఎడిషన్ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. రేపటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ప్రారంభోత్సవ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. నేటి ప్రదర్శనల ఫొటోలు పైన చూడవచ్చు.
News November 22, 2025
Western Indiaకు వేదికైన రాష్ట్రపతి నిలయం

రాష్ట్రపతి నిలయం Western India కల్చర్కు వేదికైంది. శుక్రవారం ప్రెసిడెంట్ ద్రౌపదీ ముర్ము ‘భారతీయ కళా మహోత్సవం’ ప్రారంభించారు. రేపటి నుంచి సాధారణ ప్రజలు సైతం పశ్చిమ భారతదేశం గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని వీక్షించొచ్చు. గుజరాత్, రాజస్థాన్ కళలు, పైతానీ చీరలు, గోవా కుంబీ చీలను ప్రదర్శిస్తున్నారు. బుక్ ఫెయిర్ కూడా ఉంది. గుజరాత్ గార్భా, రాస్, గోవా సమాయి, డామన్-డయ్యూ, దాద్రానగర్-హవేలీ నృత్యాలు ఉంటాయి.
News November 22, 2025
Western Indiaకు వేదికైన రాష్ట్రపతి నిలయం

రాష్ట్రపతి నిలయం Western India కల్చర్కు వేదికైంది. శుక్రవారం ప్రెసిడెంట్ ద్రౌపదీ ముర్ము ‘భారతీయ కళా మహోత్సవం’ ప్రారంభించారు. రేపటి నుంచి సాధారణ ప్రజలు సైతం పశ్చిమ భారతదేశం గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని వీక్షించొచ్చు. గుజరాత్, రాజస్థాన్ కళలు, పైతానీ చీరలు, గోవా కుంబీ చీలను ప్రదర్శిస్తున్నారు. బుక్ ఫెయిర్ కూడా ఉంది. గుజరాత్ గార్భా, రాస్, గోవా సమాయి, డామన్-డయ్యూ, దాద్రానగర్-హవేలీ నృత్యాలు ఉంటాయి.


