News February 10, 2025

పెద్దపల్లి: నేటి నుంచి తాత్కాలికంగా భాగ్యనగర్ రైలు రద్దు

image

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ట్రాక్ మరమ్మతుల కారణంగా నేటి నుంచి 21 వరకు భాగ్యనగర్‌‌‌‌‌తో సహా పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోనున్నాయి. ప్రతి రోజూ జమ్మికుంట రైల్వే స్టేషన్ నుంచి సికింద్రాబాద్, కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, కాగజ్‌నగర్ తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు వేలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారస్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Similar News

News October 17, 2025

ఆంధ్రప్రదేశ్ న్యూస్ రౌండప్

image

➤ రేపు ఉద్యోగ సంఘాలతో సీఎం చంద్రబాబు సమావేశం.. ఉద్యోగుల సమస్యలపై చర్చ
➤ కృష్ణా జిల్లాలోని వైఎస్సార్ తాడిగడప మున్సిపాలిటీ పేరును తాడిగడపగా మార్చిన ప్రభుత్వం
➤ పిఠాపురం వర్మను జీరో చేశామని నేననలేదు. నా మాటలను వక్రీకరించారు: మంత్రి నారాయణ
➤ లిక్కర్ స్కామ్ నిందితుల రిమాండ్ OCT 24కు పొడిగింపు
➤ న్యూయార్క్ వెళ్లేందుకు MP మిథున్ రెడ్డికి షరతులతో కూడిన అనుమతి జారీ చేసిన ఏసీబీ కోర్టు

News October 17, 2025

పెద్దపల్లి: TASK i4TY 2.0 ఐడియాథాన్‌కు విశేష స్పందన

image

TASK ఆధ్వర్యంలో ‘i4TY 2.0’ ఫిజికల్ ఐడియాథాన్ పెద్దపల్లి TASK రీజినల్ సెంటర్‌లో శుక్రవారం విజయవంతంగా నిర్వహించారు. ‘వోకల్ ఫర్ లోకల్’ థీమ్‌పై 3 ఇంజనీరింగ్ కాలేజీల నుంచి 210 మంది విద్యార్థులు 45 ఆవిష్కరణలు ప్రదర్శించారు. స్థానిక సమస్యలకు వినూత్న పరిష్కారాలు, డిజిటల్ ఐడియాలు ఆకట్టుకున్నాయి. ఉత్తమ ఆలోచనలకు మెంటర్‌షిప్, ఇంక్యుబేషన్ సపోర్ట్ అందించనున్నట్లు TASK ప్రతినిధులు తెలిపారు.

News October 17, 2025

నిజామాబాద్‌లో కానిస్టేబుల్ దారుణ హత్య

image

నిజామాబాద్‌లో శుక్రవారం దారుణం చోటుచేసుకుంది. కానిస్టేబుల్‌ను ఓ దొంగ హత్య చేశాడు. ఓ కేసు విషయంలో అరెస్టు చేయడానికి వెళ్లిన కానిస్టేబుల్ ప్రమోద్‌ను వినాయక్ నగర్‌లో దొంగ రియాజ్ కత్తితో పొడిచి హత్య చేశాడు. దీనిపై పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. నిందుతుని కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.