News February 17, 2025
పెద్దపల్లి: ‘భరోసా’ కేంద్రాన్ని సందర్శించిన పోలీస్ కమిషనర్

పోక్సో చట్టం పరిధిలోకి వచ్చే కేసుల్లోని బాధిత మహిళలను అక్కున చేర్చుకుని వారికి వైద్యుడు, సైకాలజిస్టు, న్యాయాధికారి, పోలీసులు న్యాయ సహాయం చేయడం, ప్రభుత్వం నుంచి పరిహారం ఇప్పించడం వంటి సేవలతో బాధితులకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ‘భరోసా’ కేంద్రం పని చేస్తుందని సీపీ అన్నారు. అందుబాటులో ఉన్న లీగల్, మెడికల్, చిన్నారుల కౌన్సెలింగ్ గదులను పరిశీలించిన సీపీ సిబ్బందికి పలు సూచనలు చేశారు.
Similar News
News November 23, 2025
2020లో రూ.లక్ష పెట్టుబడి.. ఇప్పుడు ప్రాఫిట్ ఎంతంటే?

ఐదేళ్ల కింద బంగారం, మ్యూచువల్ ఫండ్స్పై రూ.లక్ష చొప్పున ఇన్వెస్ట్ చేస్తే దేని విలువ ఎంత పెరిగిందో తెలుసా? 2020 JAN 1న 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ₹39,200గా ఉంది. ₹లక్షకు 25.51 గ్రాములు వచ్చేది. ఇప్పుడు 10g గోల్డ్ ధర ₹1,25,840. అంటే అప్పుడు ₹లక్ష పెట్టుబడి పెడితే ఇప్పుడు దాని విలువ ₹3,21,017. అదే సమయంలో మ్యూచువల్ ఫండ్స్లో పెట్టిన ₹లక్షపై ఏడాదికి 12% వడ్డీతో ₹2.07లక్షలకు చేరింది.
News November 23, 2025
2020లో రూ.లక్ష పెట్టుబడి.. ఇప్పుడు ప్రాఫిట్ ఎంతంటే?

ఐదేళ్ల కింద బంగారం, మ్యూచువల్ ఫండ్స్పై రూ.లక్ష చొప్పున ఇన్వెస్ట్ చేస్తే దేని విలువ ఎంత పెరిగిందో తెలుసా? 2020 JAN 1న 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ₹39,200గా ఉంది. ₹లక్షకు 25.51 గ్రాములు వచ్చేది. ఇప్పుడు 10g గోల్డ్ ధర ₹1,25,840. అంటే అప్పుడు ₹లక్ష పెట్టుబడి పెడితే ఇప్పుడు దాని విలువ ₹3,21,017. అదే సమయంలో మ్యూచువల్ ఫండ్స్లో పెట్టిన ₹లక్షపై ఏడాదికి 12% వడ్డీతో ₹2.07లక్షలకు చేరింది.
News November 23, 2025
నవంబర్ 23: చరిత్రలో ఈరోజు

1926: ఆధ్యాత్మిక గురువు సత్యసాయి బాబా జననం
1937: వృక్ష శాస్త్రవేత్త జగదీశ్ చంద్రబోస్ మరణం (ఫొటోలో)
1997: ప్రసార భారతి చట్టం అమల్లోకి వచ్చింది
1981: నటుడు మంచు విష్ణు జననం
1982: సినీ దర్శకుడు అనిల్ రావిపూడి జననం
1986: నటుడు అక్కినేని నాగ చైతన్య జననం
1994: సినీ దర్శకుడు, నిర్మాత బి.ఎస్. నారాయణ మరణం
2006: దర్శకుడు డీ.యోగానంద్ మరణం


