News March 2, 2025
పెద్దపల్లి: 100 శాతం ఇందిరమ్మ ఇళ్లు గ్రౌండ్ అయ్యేలా చర్యలు: కలెక్టర్

జిల్లాలోని 13 గ్రామీణ మండలాల్లో ఎంపిక చేసిన గ్రామాల్లో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లు 100% గ్రౌండ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో 1930 మంది క్రమబద్దీకరణ లేని స్థలాల్లో ఇళ్లను నిర్మించుకున్నారన్నారు. మార్చి 31లోపు క్రమబద్ధీకరణ చేసుకుంటే చెల్లించాల్సిన రుసుంలో 25శాతం రాయితీ లభిస్తుందన్నారు. PSలు, MPOలు, DPOలు మోటివేట్ చేస్తూ పేమెంట్ అయ్యేలా చూడాలన్నారు.
Similar News
News September 17, 2025
AICTE ప్రగతి స్కాలర్షిప్.. ఏడాదికి రూ.50వేల స్కాలర్షిప్

బాలికలను టెక్నికల్ విద్యలో ప్రోత్సహించేందుకు<
News September 17, 2025
జగిత్యాల : హత్య కేసులో నిందితులను అరెస్టు చేసిన పోలీసులు

పొలాస-గుల్లపేట గ్రామాల సమీపంలో జరిగిన ఆటో డ్రైవర్ నహిముద్దీన్ హత్య కేసులో నిందితులను పోలీసులు మంగళవారం అరెస్టు చేసి రిమాండుకు పంపినట్లు డిఎస్పీ రఘుచందర్ తెలిపారు. బీహార్ కు చెందిన దర్శన్ సాహ్ని, సునీల్ సాహ్నిలు అద్దెకు ఆటో మాట్లాడుకుని వెళ్లారు. అద్దె విషయంలో గొడవ జరిగి గుడ్డతో ఉరివేసి తరువాత బండతో మోది హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
News September 17, 2025
JAM-2026కు దరఖాస్తు చేశారా?

<