News September 3, 2024
పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు మదనపల్లె జైలుకు తరలింపు

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు, రెస్కో మాజీ ఛైర్మన్ జీఎస్ సెంథిల్ కుమార్ను కుప్పం అర్బన్ పోలీసుల అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. న్యాయమూర్తి సెంథిల్ కుమార్కు ఈ నెల 13 వరకు రిమాండు విధించడంతో మదనపల్లె సబ్ జైలుకు తరలించినట్లు అర్బన్ సీఐ జీటీ నాయుడు తెలిపారు. సెంథిల్ కుమార్ను అరెస్ట్ చేయడంతో అతని అనుచరులు పోలీసు స్టేషన్ వద్దకు చేరుకున్నారు.
Similar News
News November 25, 2025
అరుణాచలంలో కార్తీక దీపోత్సవాలు ప్రారంభం

తమిళనాడులోని అరుణాచల ఆలయంలో కార్తీక దీపోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. 10 రోజులు ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఇందులో ప్రధానమైన మహాదీప దర్శన వేడుకలు డిసెంబర్ 3న జరగనున్నాయి. ఆరోజు తెల్లవారుజామున 4గంటలకు ఆలయంలో భరణి దీపం వెలిగించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ వేడుకలకు 40లక్షల మందికి పైగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
News November 25, 2025
అరుణాచలంలో కార్తీక దీపోత్సవాలు ప్రారంభం

తమిళనాడులోని అరుణాచల ఆలయంలో కార్తీక దీపోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. 10 రోజులు ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఇందులో ప్రధానమైన మహాదీప దర్శన వేడుకలు డిసెంబర్ 3న జరగనున్నాయి. ఆరోజు తెల్లవారుజామున 4గంటలకు ఆలయంలో భరణి దీపం వెలిగించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ వేడుకలకు 40లక్షల మందికి పైగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
News November 25, 2025
5న తిరుమల దర్శనం టికెట్ల విడుదల

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి TTD కీలక ప్రకటన వెలువరించింది. జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు రోజుకు 15000 చొప్పున రూ.300 టికెట్లు ఇస్తామని తెలిపింది. డిసెంబర్ 5వ తేదీన మధ్యాహ్నం 3గంటలకు ఆన్లైన్లో టికెట్లను విడుదల చేస్తామని వెల్లడించింది. ఆరోజు టీటీడీ వెబ్సైట్ ద్వారానే టికెట్లు బుకింగ్ చేసుకోవాలని సూచించింది.


