News July 7, 2024

పెనుగంచిప్రోలు తిరుపతమ్మ హుండీల లెక్కింపు

image

పెనుగంచిప్రోలులో కొలువైన శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంలో శనివారం హుండీలను లెక్కించారు. 97రోజులకు గాను అమ్మవారి సాధారణ ఖాతా, అన్నదాన ట్రస్ట్ ద్వారా రూ.1,64,77,583 నగదు లభించినట్లు కార్యనిర్వాహణాధికారి రమేశ్ నాయుడు తెలిపారు. నగదుతో పాటు 0.83 గ్రాముల బంగారం, 1.850 గ్రాముల వెండి సమకూరిందన్నారు. కార్యక్రమంలో పాలకమండలి ఛైర్మన్ శ్రీనివాసరావు, సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. 

Similar News

News November 22, 2025

ఎన్నికల విధులు పట్ల నిర్లక్ష్యం వద్దు… పద్దతి మార్చుకోండి – జేసీ

image

ఎన్నికల విధులు పట్ల కొన్ని బూత్‌లెవల్‌ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఈ ధోరణి వెంటనే మారాలంటూ జాయింట్‌ కలెక్టర్‌, ముడా ఇంఛార్జి వైస్‌ ఛైర్మన్‌, పెడన నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి నవీన్‌ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. శుక్రవారం పెడన పంక్షన్‌ హాలులో నిర్వహించిన శిక్షణ–సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పెడన నియోజకవర్గానికి చెందిన 217 మంది బీఎల్‌వోలతో పాటు ఏఈఆర్వోలు పాల్గొన్నారు.

News November 22, 2025

ఎన్నికల విధులు పట్ల నిర్లక్ష్యం వద్దు… పద్దతి మార్చుకోండి – జేసీ

image

ఎన్నికల విధులు పట్ల కొన్ని బూత్‌లెవల్‌ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఈ ధోరణి వెంటనే మారాలంటూ జాయింట్‌ కలెక్టర్‌, ముడా ఇంఛార్జి వైస్‌ ఛైర్మన్‌, పెడన నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి నవీన్‌ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. శుక్రవారం పెడన పంక్షన్‌ హాలులో నిర్వహించిన శిక్షణ–సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పెడన నియోజకవర్గానికి చెందిన 217 మంది బీఎల్‌వోలతో పాటు ఏఈఆర్వోలు పాల్గొన్నారు.

News November 22, 2025

ఎన్నికల విధులు పట్ల నిర్లక్ష్యం వద్దు… పద్దతి మార్చుకోండి – జేసీ

image

ఎన్నికల విధులు పట్ల కొన్ని బూత్‌లెవల్‌ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఈ ధోరణి వెంటనే మారాలంటూ జాయింట్‌ కలెక్టర్‌, ముడా ఇంఛార్జి వైస్‌ ఛైర్మన్‌, పెడన నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి నవీన్‌ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. శుక్రవారం పెడన పంక్షన్‌ హాలులో నిర్వహించిన శిక్షణ–సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పెడన నియోజకవర్గానికి చెందిన 217 మంది బీఎల్‌వోలతో పాటు ఏఈఆర్వోలు పాల్గొన్నారు.