News March 6, 2025
పేదరికం లేని సమాజం లక్ష్యంగా పీ4 సర్వే: కలెక్టర్

పేదరికం లేని సమాజ నిర్మాణం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్టనర్షిప్ (పీ4) సర్వేకు రూపకల్పన చేయడం జరిగిందన్నారు. 8వ తేదీ నుంచి 18వ తేదీ వరకు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా సర్వే జరుగుతుందని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లతో వర్చువల్గా పీ4 సర్వేపై సమావేశం నిర్వహించారు.
Similar News
News November 6, 2025
226 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు.. అప్లై చేసుకున్నారా?

ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీ& రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(<
News November 6, 2025
ముల్కనూరుకు చేరిన 90 టైర్ల లారీ!

భారీ యంత్రాలను మోసుకెళ్లే అతి భారీ వాహనం HNK (D) ముల్కనూర్కు చేరింది. ఏకంగా 90 టైర్లతో ఉన్న లారీని చూడటానికి ప్రజలు ఆసక్తిగా తిలకించారు. గుజరాత్ నుంచి వరంగల్ వరకు ఆక్సిజన్ ప్లాంట్ సామగ్రిని ఈ భారీ వాహనం తీసుకువస్తోంది. నెమ్మదిగా కదులుతూ ముల్కనూరుకు చేరిన ఈ లారీ కుడి, ఎడమ వైపులా 40 చొప్పున 80 టైర్లు, ముందున్న ఇంజిన్కు 10 టైర్లు కలిగి ఉండడం విశేషం. రోడ్డుపై ఇది ప్రయాణం ప్రజలను ఆకర్షించింది.
News November 6, 2025
‘నీమాస్త్రం’ తయారీకి కావాల్సిన పదార్థాలు (1/2)

ప్రకృతి సేద్యంలోనూ చీడపీడల నివారణ ముఖ్యం. ఈ విధానంలో రసం పీల్చే పురుగులు, ఇతర చిన్న పురుగులు, పంటకు హాని కలిగించే కీటకాలతోపాటు శిలీంధ్రాల నివారణకు నీమాస్త్రం వాడతారు.
నీమాస్త్రం తయారీకి కావాల్సిన పదార్థాలు
☛ 5 కేజీల వేప గింజల పిండి లేదా 5 కేజీల వేప చెక్క పొడి లేదా 5 కేజీల వేప ఆకులు ☛ KG నాటు ఆవు లేదా దేశీ ఆవు పేడ ☛ 5 లీటర్ల నాటు ఆవు లేదా దేశీ ఆవు మూత్రం ☛ 100 లీటర్ల తాజా బోరు/బావి నీరు అవసరం.


