News October 13, 2024
పేరూరు వద్ద 108 ఢీకొని రిటైర్డ్ ఉద్యోగి మృతి

తిరుపతి రూరల్ మండలం పేరూరు జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. బైపాస్ దాటుతున్న బైక్ను 108 వాహనం ఢీకొని ఆగకుండా వెళ్లిపోయింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మృతుడు పేరూరుకు చెందిన రిటైర్డ్ అగ్రికల్చర్ ఉద్యోగి సుబ్రమణ్యం రెడ్డిగా పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 29, 2025
చిత్తూరు: ఉపయోగించిన పరికరాలకు బహిరంగ వేలం

చిత్తూరు జిల్లా పోలీసు ట్రైనింగ్ సెంటర్, ఆర్ఐ అడ్మిన్ కార్యాలయాల్లో ఉపయోగించిన వస్తువులను ఎస్పీ ఆదేశాల మేరకు బహిరంగ వేలం వేయనున్నట్టు అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫర్నిచర్, ఎలక్ట్రిక్ పరికరాలు, ఏసీ, జనరేటర్లు, కంప్యూటర్ పరికరాలు ఇతర వస్తువులను ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు బహిరంగ వేలం నిర్వహిస్తామన్నారు. డిసెంబర్ 1న ఉదయం 10:30 గంటలకు ట్రైనింగ్ సెంటర్లో వేలం జరుగుతుందన్నారు.
News November 29, 2025
చిత్తూరు: ఉపయోగించిన పరికరాలకు బహిరంగ వేలం

చిత్తూరు జిల్లా పోలీసు ట్రైనింగ్ సెంటర్, ఆర్ఐ అడ్మిన్ కార్యాలయాల్లో ఉపయోగించిన వస్తువులను ఎస్పీ ఆదేశాల మేరకు బహిరంగ వేలం వేయనున్నట్టు అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫర్నిచర్, ఎలక్ట్రిక్ పరికరాలు, ఏసీ, జనరేటర్లు, కంప్యూటర్ పరికరాలు ఇతర వస్తువులను ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు బహిరంగ వేలం నిర్వహిస్తామన్నారు. డిసెంబర్ 1న ఉదయం 10:30 గంటలకు ట్రైనింగ్ సెంటర్లో వేలం జరుగుతుందన్నారు.
News November 29, 2025
చిత్తూరు: ఉపయోగించిన పరికరాలకు బహిరంగ వేలం

చిత్తూరు జిల్లా పోలీసు ట్రైనింగ్ సెంటర్, ఆర్ఐ అడ్మిన్ కార్యాలయాల్లో ఉపయోగించిన వస్తువులను ఎస్పీ ఆదేశాల మేరకు బహిరంగ వేలం వేయనున్నట్టు అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫర్నిచర్, ఎలక్ట్రిక్ పరికరాలు, ఏసీ, జనరేటర్లు, కంప్యూటర్ పరికరాలు ఇతర వస్తువులను ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు బహిరంగ వేలం నిర్వహిస్తామన్నారు. డిసెంబర్ 1న ఉదయం 10:30 గంటలకు ట్రైనింగ్ సెంటర్లో వేలం జరుగుతుందన్నారు.


