News March 21, 2024
పొందూరు: కాళింగ కార్పొరేషన్ చైర్మన్పై నిబంధనల ఉల్లంఘన కేసు

ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినందుకు రాష్ట్ర కాళింగ కార్పొరేషన్ చైర్మన్ రామారావుపై బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. పొందూరు మండలం తోలాపి జడ్పీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఈనెల 17న రాజకీయ పార్టీ నాయకులతో కలిసి ఆత్మీయ సభ నిర్వహించారు. పాఠశాల హెచ్ఎంగా తన అనుమతి లేకుండా సభ నిర్వహించినట్లు ఫిర్యాదు చేశారు. హెచ్ఎం, ఎంపీడీవోల ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఎస్సై రవికుమార్ తెలిపారు.
Similar News
News November 19, 2025
ఎన్ కౌంటర్లో శ్రీకాకుళం మావోయిస్టు మృతి

ఇవాళ అల్లూరి జిల్లా మారేడుమిల్లి ఏజేన్సీలో జరిగిన ఎన్ కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు హతమైనట్లు AP ఇంటెలిజెన్స్ ADG మహేశ్ చంద్ర లడ్డా ధ్రువీకరించారు. ఈ ఎదురుకాల్పుల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మెట్టూరి జోగారావు మృతి చెందినట్లు సమాచారం.
News November 19, 2025
ఎన్ కౌంటర్లో శ్రీకాకుళం మావోయిస్టు మృతి

ఇవాళ అల్లూరి జిల్లా మారేడుమిల్లి ఏజేన్సీలో జరిగిన ఎన్ కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు హతమైనట్లు AP ఇంటెలిజెన్స్ ADG మహేశ్ చంద్ర లడ్డా ధ్రువీకరించారు. ఈ ఎదురుకాల్పుల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మెట్టూరి జోగారావు మృతి చెందినట్లు సమాచారం.
News November 19, 2025
ఎన్ కౌంటర్లో శ్రీకాకుళం మావోయిస్టు మృతి

ఇవాళ అల్లూరి జిల్లా మారేడుమిల్లి ఏజేన్సీలో జరిగిన ఎన్ కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు హతమైనట్లు AP ఇంటెలిజెన్స్ ADG మహేశ్ చంద్ర లడ్డా ధ్రువీకరించారు. ఈ ఎదురుకాల్పుల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మెట్టూరి జోగారావు మృతి చెందినట్లు సమాచారం.


