News January 29, 2025
పొక్సో కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు: SP

ఓ బాలికపై అత్యాచారానికి ప్రయత్నించిన వ్యక్తికి జైలు శిక్ష పడింది. వివరాల్లోకి వెళ్తే 2021లో విజయనగరంలోని బొండపల్లిలికి చెందిన చంద్రయ్య శ్రీనివాస్ అనే వ్యక్తి బాలికపై అత్యాచారానికి ప్రయత్నించాడు. ఈ ఘటనపై పోలీసులు నిండితుడిపై పోక్స్ కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు నిందితుడికి 3 ఏళ్లు జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించందని VZM ఎస్పీ వకుల్ జిందాల్ మంగళవారం తెలిపారు.
Similar News
News November 17, 2025
యాదాద్రి: గ్రామ గ్రామాల్లో లక్ష్మీ నరసింహ కళ్యాణం: ఈవో

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనృసింహుల కల్యాణం విదేశాల్లో తగ్గించి మారుమూల గ్రామాల్లోనూ నిర్వహిస్తామని దేవస్థానం ఈవో ఎస్. వెంకట్రావు చెప్పారు. కొండపైన అధికారులు, అర్చక బృందంతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గ్రామీణుల అభ్యర్థన మేరకు స్వామి కల్యాణాలు నిర్వహిస్తామన్నారు. ఈ మేరకు ప్రచార రథాలను తక్షణమే అందుబాటులో తెస్తామన్నారు. గోశాలలో దామోదర కళ్యాణం సత్యదేవుని వ్రతాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
News November 17, 2025
3,928 పోస్టులు.. అడ్మిట్ కార్డులు విడుదల

ఐబీపీఎస్ <
News November 17, 2025
ఇంటర్వ్యూ తో NIELITలో ఉద్యోగాలు

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (<


