News December 3, 2024
పొన్నలూరు: తల్లితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

గతనెల 23న HYDలో పొన్నలూరు(M) చెరుకూరు వాసి మార్క్(26) హత్యకు గురయ్యాడు. అతడు HYDలో నివాసం ఉంటూ సంగీతను వివాహం చేసుకున్నాడు. ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండగా.. మార్క్ స్వగ్రామం చెరుకూరుకు వెళ్లాడు. తిరిగివచ్చి చూడగా భార్య లేదు. వెంటనే భార్య పుట్టింటికి వెళ్లగా.. అక్కడ ఇద్దరి మధ్య గొడవ జరగడంతో భార్య, ఆమె తల్లి లక్ష్మి, తల్లితో సహజీవనం ఉంటున్న కాశీనాథ్ కలిసి మార్క్ను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News November 18, 2025
16 లక్షలకు పైగా ఉద్యోగాలు: నూకసాని

విశాఖలో జరిగిన సీఐఐ గ్లోబల్ సమ్మిట్ ఏపీ అభివృద్ధి దిశను పూర్తిగా మార్చే చారిత్రాత్మక వేదికగా నిలుస్తుందని ఏపీ టూరిజం డెవలప్మెంట్ సంస్థ ఛైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ అన్నారు. ఒంగోలులోని తన కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడారు. ‘విశాఖ సమ్మిట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ దేశ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందింది. 613 ఒప్పందాల ద్వారా 16 లక్షలపైగా ఉద్యోగాలు యువతకు లభిస్తాయి’ అని చెప్పారు.
News November 18, 2025
16 లక్షలకు పైగా ఉద్యోగాలు: నూకసాని

విశాఖలో జరిగిన సీఐఐ గ్లోబల్ సమ్మిట్ ఏపీ అభివృద్ధి దిశను పూర్తిగా మార్చే చారిత్రాత్మక వేదికగా నిలుస్తుందని ఏపీ టూరిజం డెవలప్మెంట్ సంస్థ ఛైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ అన్నారు. ఒంగోలులోని తన కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడారు. ‘విశాఖ సమ్మిట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ దేశ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందింది. 613 ఒప్పందాల ద్వారా 16 లక్షలపైగా ఉద్యోగాలు యువతకు లభిస్తాయి’ అని చెప్పారు.
News November 18, 2025
ప్రకాశం: మనవడిపై ఫిర్యాదు చేసిన అవ్వ.!

ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం నాగంపల్లికి చెందిన 80ఏళ్ల వృద్ధురాలు సోమవారం SP హర్షవర్ధన్ రాజుకు ఫిర్యాదు చేసింది. మనవడు తనను పలుమార్లు కొట్టాడని వృద్ధురాలు ఆరోపించింది. కోడలు తీసుకున్న డబ్బులు ఇవ్వడంలేదని కూడా ఫిర్యాదు చేసింది. SP హర్షవర్ధన్ రాజు వృద్ధురాలితో ఆప్యాయంగా మాట్లాడి విషయాన్ని తెలుసుకున్నారు. అనంతరం ఆయన విచారణకు ఆదేశించారు.


