News April 15, 2025
పొలంలో బయటపడ్డ పురాతన శివలింగం

సూర్యాపేట జిల్లాలో పొలం చదును చేస్తుండగా పురాతన శివలింగం బయటపడింది. చివ్వెంల మండలం తిమ్మాపురంలో రణబోతు బాధిరెడ్డి తన వ్యవసాయ భూమిలో జేసీబీతో చదును చేయిస్తుండగా పురాతన శివలింగంతో పాటు నాగపడిగ విగ్రహాలు జేసీబీకి తగలడంతో వాటిని జాగ్రత్తగా తీసి పక్కకు పెట్టి శుభ్రం చేశారు. తిమ్మాపురంతో పాటు, మోదీన్పురం పరిసర గ్రామాల నుంచి శివభక్తులు అక్కడకు చేరుకుని క్షీరాభిషేకం చేసి పూజలు నిర్వహించారు.
Similar News
News December 4, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (డిసెంబర్ 4, గురువారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.14 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.31 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.06 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.05 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.41 గంటలకు
♦︎ ఇష: రాత్రి 6.57 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News December 4, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (డిసెంబర్ 4, గురువారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.14 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.31 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.06 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.05 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.41 గంటలకు
♦︎ ఇష: రాత్రి 6.57 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News December 4, 2025
KNR: ఒకే ఇంటి నుంచి ముగ్గురు సర్పంచ్ అభ్యర్థులు

స్థానిక సంస్థల నేపథ్యంలో మెట్పల్లి మండలం జగ్గాసాగర్లో విడ్డూర పరిస్థితి నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సర్పంచ్ అభ్యర్థులుగా బరిలో నిలిచారు. పుల్ల పుష్పలత(భార్య), భర్త పుల్ల సాయగౌడ్(భర్త), పుల్ల వెంకటేష్(కొడుకు) పోటీలో ఉన్నారు. గ్రామ రాజకీయాలను వేడెక్కుతున్న ఈ పరిణామం స్థానికంగా హాట్టాపిక్గా మారింది. నాటకీయ పరిణామాల మధ్య ఈ గ్రామంలో మొత్తం 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.


