News August 15, 2024
పోరుమామిళ్ల వాసి రాజశేఖర్కు డాక్టరేట్

కరోనా సమయంలో కరోనా వారియర్గా పేరు పొందిన పోరుమామిళ్ల మండలం అక్కల్ రెడ్డి పల్లెకు చెందిన ఓబులాపురం రాజశేఖర్ను డాక్టరేట్ వరించింది. కరోనా సమయంలో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన రాజశేఖర్కు ఇంటర్నేషనల్ ఫేస్ యూనివర్సిటీ జర్మనీ వారు పాండిచ్చేరిలో ఈ అవార్డు అందజేశారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన రాజశేఖర్ ఆటో తోలుకుంటూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారని గ్రామస్థులు కొనియాడారు.
Similar News
News January 10, 2026
యాక్సిడెంట్.. కడప యువకుడి మృతి

కదిరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కడప జిల్లా లింగాలలోని రామట్ల పల్లికి చెందిన అశోక్ (26) మృతి చెందాడు. బెంగళూరుకు బైకులో వెళుతుండగా మార్గమధ్యంలో డివైడర్ను ఢీ కొనడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. దీంతో మృతుని కటుంబంలో విషాదం అలుముకుంది.
News January 10, 2026
swayamలో ఉచితంగా వెబ్ డిజైన్ కోర్సులు: VC

నాణ్యమైన విద్యను అందించే <
News January 10, 2026
swayamలో ఉచితంగా వెబ్ డిజైన్ కోర్సులు: VC

నాణ్యమైన విద్యను అందించే <


