News August 15, 2024

పోరుమామిళ్ల వాసి రాజశేఖర్‌కు డాక్టరేట్

image

కరోనా సమయంలో కరోనా వారియర్‌గా పేరు పొందిన పోరుమామిళ్ల మండలం అక్కల్ రెడ్డి పల్లెకు చెందిన ఓబులాపురం రాజశేఖర్‌ను డాక్టరేట్ వరించింది. కరోనా సమయంలో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన రాజశేఖర్‌కు ఇంటర్నేషనల్ ఫేస్ యూనివర్సిటీ జర్మనీ వారు పాండిచ్చేరిలో ఈ అవార్డు అందజేశారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన రాజశేఖర్ ఆటో తోలుకుంటూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారని గ్రామస్థులు కొనియాడారు.

Similar News

News January 10, 2026

యాక్సిడెంట్.. కడప యువకుడి మృతి

image

కదిరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కడప జిల్లా లింగాలలోని రామట్ల పల్లికి చెందిన అశోక్ (26) మృతి చెందాడు. బెంగళూరుకు బైకులో వెళుతుండగా మార్గమధ్యంలో డివైడర్‌ను ఢీ కొనడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. దీంతో మృతుని కటుంబంలో విషాదం అలుముకుంది.

News January 10, 2026

swayamలో ఉచితంగా వెబ్ డిజైన్ కోర్సులు: VC

image

నాణ్యమైన విద్యను అందించే <>swayam<<>>, MOOCs ఆన్‌లైన్ కోర్సుల్లో ప్రతి ఒక్కరూ చేరాలని YVU వీసీ రాజశేఖర్ కోరారు. PM-U, PM-USHA ఆధ్వర్యంలో ఓపెన్ డిస్టెన్స్ ఆన్‌లైన్ ఫ్లాట్ ఫాం swayamపై వర్క్‌షాప్ నిర్వహించారు. IIT వంటి ఎన్నో ప్రఖ్యాత సంస్థలు ఇందులో ఉచితంగా విద్యను అందిస్తున్నాయన్నారు. ఫ్యాషన్ డిజైన్ నుంచి ఎరోప్లేన్ తయారీ, ఫొటోగ్రఫీ నుంచి వెబ్ డిజైన్ వంటి దాదాపు 700 కోర్సులు ఇందులో ఉచితంగా అందుబాటులో ఉన్నట్లు ఆయన తెలిపారు.

News January 10, 2026

swayamలో ఉచితంగా వెబ్ డిజైన్ కోర్సులు: VC

image

నాణ్యమైన విద్యను అందించే <>swayam<<>>, MOOCs ఆన్‌లైన్ కోర్సుల్లో ప్రతి ఒక్కరూ చేరాలని YVU వీసీ రాజశేఖర్ కోరారు. PM-U, PM-USHA ఆధ్వర్యంలో ఓపెన్ డిస్టెన్స్ ఆన్‌లైన్ ఫ్లాట్ ఫాం swayamపై వర్క్‌షాప్ నిర్వహించారు. IIT వంటి ఎన్నో ప్రఖ్యాత సంస్థలు ఇందులో ఉచితంగా విద్యను అందిస్తున్నాయన్నారు. ఫ్యాషన్ డిజైన్ నుంచి ఎరోప్లేన్ తయారీ, ఫొటోగ్రఫీ నుంచి వెబ్ డిజైన్ వంటి దాదాపు 700 కోర్సులు ఇందులో ఉచితంగా అందుబాటులో ఉన్నట్లు ఆయన తెలిపారు.