News April 24, 2024

ప్రకాశం: ఆటో బోల్తా.. పలువురికి గాయాలు

image

జిల్లాలోని పీసీపల్లి మండలం ఇర్లపాడులో మిరపకాయలు కోసేందుకు కూలీలతో వెళ్తున్న ఆటో వెంగళాయపల్లిలోకి వచ్చేసరికి హఠాత్తుగా కుక్క రోడ్డుపైకి అడ్డంగా రావడంతో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న సుబ్బరత్తమ్మ, గోవిందమ్మ, ఐ.జయమ్మ, సంపూర్ణ తదితరులకు గాయాలయ్యాయి. బాధితులను పీసీపల్లి వైద్యశాలకు తరలించి ప్రథమచికిత్స చేశారు. ఆనంతరం మెరుగైన చికిత్స కోసం 108లో కనిగిరి వైద్యశాలకు తరలించారు.

Similar News

News November 23, 2025

ఒంగోలు: LLR మేళా సక్సెస్.. అందరూ అర్హులే!

image

ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో దివ్యాంగుల కోసం నిర్వహించిన LLR మేళా విజయవంతమైంది. జేసీ గోపాలకృష్ణ ఆదేశాల మేరకు రవాణా శాఖ అధికారులు కలెక్టర్ కార్యాలయం వద్ద LLR మేళా నిర్వహించారు. ఈ మేళాలో మొత్తం 57 మంది పాల్గొని దరఖాస్తులు సమర్పించగా.. 57 మంది ఉత్తీర్ణులు అయినట్లు రవాణా శాఖ అధికారులు సంబంధిత పత్రాలను దివ్యాంగులకు అందజేశారు.

News November 23, 2025

ఒంగోలు: LLR మేళా సక్సెస్.. అందరూ అర్హులే!

image

ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో దివ్యాంగుల కోసం నిర్వహించిన LLR మేళా విజయవంతమైంది. జేసీ గోపాలకృష్ణ ఆదేశాల మేరకు రవాణా శాఖ అధికారులు కలెక్టర్ కార్యాలయం వద్ద LLR మేళా నిర్వహించారు. ఈ మేళాలో మొత్తం 57 మంది పాల్గొని దరఖాస్తులు సమర్పించగా.. 57 మంది ఉత్తీర్ణులు అయినట్లు రవాణా శాఖ అధికారులు సంబంధిత పత్రాలను దివ్యాంగులకు అందజేశారు.

News November 23, 2025

ఒంగోలు: LLR మేళా సక్సెస్.. అందరూ అర్హులే!

image

ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో దివ్యాంగుల కోసం నిర్వహించిన LLR మేళా విజయవంతమైంది. జేసీ గోపాలకృష్ణ ఆదేశాల మేరకు రవాణా శాఖ అధికారులు కలెక్టర్ కార్యాలయం వద్ద LLR మేళా నిర్వహించారు. ఈ మేళాలో మొత్తం 57 మంది పాల్గొని దరఖాస్తులు సమర్పించగా.. 57 మంది ఉత్తీర్ణులు అయినట్లు రవాణా శాఖ అధికారులు సంబంధిత పత్రాలను దివ్యాంగులకు అందజేశారు.