News March 16, 2025
ప్రకాశం: 10వ తరగతి ఎగ్జాం సెంటర్లలో సీసీ కెమెరాలు

ప్రకాశం జిల్లాలో సోమవారం నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 9 లైవ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేసినట్లు డీఈవో కిరణ్ కుమార్ తెలిపారు. జిల్లాలో ఆరు సమస్యాత్మకమైన కేంద్రాలను గుర్తించామన్నారు. ఆయా కేంద్రాల్లో ఎలాంటి కాపీయింగ్కు పాల్పడకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఎగ్జాం సెంటర్ వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.
Similar News
News November 30, 2025
తుఫాన్ ఎఫెక్ట్.. ప్రకాశం పోలీస్ అలర్ట్.!

దిత్వా తుఫాను ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఒంగోలు DSP రాయపాటి శ్రీనివాసరావు అన్నారు. ఒంగోలులోని డీఎస్పీ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ.. తుఫాను ప్రభావం కారణంగా సముద్ర తీర ప్రాంతాలను కొత్తపట్నం, ఈతముక్కల బీచ్ల వద్దకు ఎవరు వెళ్లరాదన్నారు. అలాగే అత్యవసరమైతే వెంటనే డయల్ 112కు సమాచారం అందించాలని సూచించారు.
News November 30, 2025
తుఫాన్ ఎఫెక్ట్.. ప్రకాశం పోలీస్ అలర్ట్.!

దిత్వా తుఫాను ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఒంగోలు DSP రాయపాటి శ్రీనివాసరావు అన్నారు. ఒంగోలులోని డీఎస్పీ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ.. తుఫాను ప్రభావం కారణంగా సముద్ర తీర ప్రాంతాలను కొత్తపట్నం, ఈతముక్కల బీచ్ల వద్దకు ఎవరు వెళ్లరాదన్నారు. అలాగే అత్యవసరమైతే వెంటనే డయల్ 112కు సమాచారం అందించాలని సూచించారు.
News November 30, 2025
ప్రకాశం: విద్యుత్ వినియోగదారులకు గమనిక.!

విద్యుత్ వినియోగదారులకోసం ఆదివారం రోజు అయినప్పటికీ, విద్యుత్ బిల్లులు చెల్లించే అవకాశం కల్పించినట్లు ఎస్.ఈ వెంకటేశ్వర్లు తెలిపారు. ఒంగోలులోని విద్యుత్ భవన్లో శనివారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని విద్యుత్ బిల్లు కట్టించుకునే కౌంటర్లు ఓపెన్గా ఉంటాయన్నారు. విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.


