News March 4, 2025
ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోండి: కలెక్టర్

విజయవాడ నగర ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ధ్యాన్చంద్ర పేర్కొన్నారు. సోమవారం విజయవాడలోని ఆయన కార్యాలయంలో శాఖ అధికారులు, సచివాలయ సిబ్బందితో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. శానిటేషన్, ప్లానింగ్, ఎమినిటీ సెక్రటరీలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పన్నులు సకాలంలో వసూలు చేయాలని సూచించారు.
Similar News
News November 18, 2025
ఆదిలాబాద్: నేటి నుంచి KU డిగ్రీ పరీక్షలు ప్రారంభం

కాకతీయ యూనివర్సిటీ (KU) పరిధిలో 1, 3, 5 సెమిస్టర్ల డిగ్రీ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. 5వ సెమిస్టర్ పరీక్షలు ఈరోజు నుంచి 1వ సెమిస్టర్ పరీక్షలు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు జరగనున్నాయి. 3వ సెమిస్టర్ పరీక్షలు ఈనెల 19 నుంచి ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పరీక్షల విభాగం అధికారులు తెలిపారు.
News November 18, 2025
ఆదిలాబాద్: నేటి నుంచి KU డిగ్రీ పరీక్షలు ప్రారంభం

కాకతీయ యూనివర్సిటీ (KU) పరిధిలో 1, 3, 5 సెమిస్టర్ల డిగ్రీ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. 5వ సెమిస్టర్ పరీక్షలు ఈరోజు నుంచి 1వ సెమిస్టర్ పరీక్షలు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు జరగనున్నాయి. 3వ సెమిస్టర్ పరీక్షలు ఈనెల 19 నుంచి ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పరీక్షల విభాగం అధికారులు తెలిపారు.
News November 18, 2025
POK ప్రధానిగా రజా ఫైసల్

పాక్ ఆక్రమిత కశ్మీర్ నూతన ప్రధానిగా PPP నేత రజా ఫైసల్ ముంతాజ్ ఎన్నికయ్యారు. ఇమ్రాన్ ఖాన్ PTI పార్టీకి చెందిన అన్వరుల్ హక్పై ప్రవేశపెట్టిన అవిశ్వాసానికి ఆమోదం లభించడంతో కొత్త ప్రధాని కోసం ఓటింగ్ నిర్వహించారు. 52 సభ్యులకు గాను ముంతాజ్కు 32 మంది అనుకూలంగా ఓటేశారు. కాగా POKకు స్వయంప్రతిపత్తిని కల్పించినట్లు చెప్పుకునే పాక్ అక్కడ నామమాత్రపు PM, ప్రెసిడెంట్ పదవులను ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే.


