News March 1, 2025
ప్రజలు ఆందోళన చెందొద్దు: నంద్యాల కలెక్టర్

ఆత్మకూరు పురపాలక సంఘంలోని 5వ వార్డు నీలితొట్టి వీధిలో సరఫరా అయ్యే తాగు నీరు కలుషితం కాలేదని జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. ల్యాబ్ టెస్టుల్లో నీరు కలుషితమైనట్లు నిరూపణ కాలేదని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. స్థానికంగా అతిసార ప్రబలడంతో వైద్య సిబ్బంది 24 గంటలపాటు ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్వో, డీసీహెచ్ఎస్లను కలెక్టర్ ఆదేశించారు.
Similar News
News November 18, 2025
నేడు తిరుమలలో కీలక సమావేశం

తిరుమలలోని అన్నమయ్య భవన్లో TTD బోర్డు అత్యవసర సమావేశం మంగళవారం జరగనుంది. ప్రధానంగా వైకుంఠ ద్వార దర్శనాలపైనే చర్చిస్తారని సమాచారం. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని 10రోజుల పాటు దర్శన టికెట్ల జారీపై చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే దీనిపై టీటీడీ ఈవో పరిశీలన చేశారు. ఆయన బోర్డు దృష్టికి సంబంధిత విషయాలను తీసుకెళ్లారు. దర్శనంతో పాటు మరికొన్ని నిర్ణయాలు వెల్లడించే అవకాశం ఉంది.
News November 18, 2025
నేడు తిరుమలలో కీలక సమావేశం

తిరుమలలోని అన్నమయ్య భవన్లో TTD బోర్డు అత్యవసర సమావేశం మంగళవారం జరగనుంది. ప్రధానంగా వైకుంఠ ద్వార దర్శనాలపైనే చర్చిస్తారని సమాచారం. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని 10రోజుల పాటు దర్శన టికెట్ల జారీపై చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే దీనిపై టీటీడీ ఈవో పరిశీలన చేశారు. ఆయన బోర్డు దృష్టికి సంబంధిత విషయాలను తీసుకెళ్లారు. దర్శనంతో పాటు మరికొన్ని నిర్ణయాలు వెల్లడించే అవకాశం ఉంది.
News November 18, 2025
‘ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత’ ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోదం

TG: స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉండకూడదన్న <<18069484>>నిబంధనను <<>>ప్రభుత్వం ఇటీవల ఎత్తివేసింది. ఈ రూల్ను తొలగిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. దీంతో ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్నా సర్పంచ్, వార్డ్ మెంబర్, MPTC, ZPTC ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. 1994లో ఉమ్మడి APలో జనాభా నియంత్రణ లక్ష్యంగా ఈ నిబంధన తీసుకొచ్చారు.


