News March 23, 2025
ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమయాల్లో మార్పులు

తిరుపతి కలెక్టరేట్లో ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగే సమయాల్లో స్వల్ప మార్పులు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని సోమవారం 24వ తేది నుంచి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటవరకు అర్జీలు స్వీకరిస్తామన్నారు. ఈ మార్పును జిల్లా వాసులు గమనించాలని ఆయన కోరారు.
Similar News
News November 27, 2025
ప్లాన్ చేసి సీ సెక్షన్ చేయించుకుంటున్నారా?

సహజ ప్రసవం ద్వారా పుట్టిన వారితో పోలిస్తే సీ సెక్షన్తో పుట్టిన పిల్లలు లింఫోబ్లాస్టిక్ లుకేమియా వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువ అని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్లో పరిశోధకులు వెల్లడించారు. అలాగే నార్మల్ డెలివరీ సమయంలో బిడ్డపై కొన్ని రకాల బ్యాక్టీరియా ప్రభావం ఉంటుంది. దీనివల్ల భవిష్యత్తులో అలర్జీలు, ఆటోఇమ్యూన్ సమస్యలు రావని మంచి బ్యాక్టీరియా పెరుగుదల బాగుంటుందని పలు పరిశోధనలు చెబుతున్నాయి.
News November 27, 2025
ప్లాన్ చేసి సీ సెక్షన్ చేయించుకుంటున్నారా?

సహజ ప్రసవం ద్వారా పుట్టిన వారితో పోలిస్తే సీ సెక్షన్తో పుట్టిన పిల్లలు లింఫోబ్లాస్టిక్ లుకేమియా వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువ అని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్లో పరిశోధకులు వెల్లడించారు. అలాగే నార్మల్ డెలివరీ సమయంలో బిడ్డపై కొన్ని రకాల బ్యాక్టీరియా ప్రభావం ఉంటుంది. దీనివల్ల భవిష్యత్తులో అలర్జీలు, ఆటోఇమ్యూన్ సమస్యలు రావని మంచి బ్యాక్టీరియా పెరుగుదల బాగుంటుందని పలు పరిశోధనలు చెబుతున్నాయి.
News November 27, 2025
NTR: టెన్త్ పరీక్షలకు 27,797 మంది విద్యార్థులు సిద్ధం

ఎన్టీఆర్ జిల్లాలో ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి 27,797 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు డీఈఓ యు.వి. సుబ్బారావు తెలిపారు. వీరిలో 14,184 మంది బాలురు, 13,613 మంది బాలికలు ఉన్నారు. నూరు శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు.


