News February 15, 2025

ప్రతి మూడో శనివారం స్వచ్ఛ్ ఆంధ్ర: కలెక్టర్

image

ప్రతి 3వ శనివారం జిల్లాలో తప్పనిసరిగా స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో మాట్లాడుతూ.. ప్రజల సహకారంతో అధికారులు ఈ స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. తడి, పొడి చెత్త సేకరణను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. వ్యర్ధాల నుంచి సంపద సృష్టి దిశగా అడుగులు వేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. జాయింట్ కలెక్టర్ సూరజ్ డీఆర్ఓ మురళి పాల్గొన్నారు.

Similar News

News December 4, 2025

NGKL: 151 గ్రామాలకు 1,046 నామినేషన్లు దాఖలు

image

నాగర్‌కర్నూల్ జిల్లాలో రెండో విడత జరుగుతున్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 151 GP లకు 1,046 నామినేషన్లు దాఖలు అయ్యాయి. బిజినేపల్లిలో 35 జీపీలకు 246, కోడేరులో 16 జీపీలకు 129, కొల్లాపూర్‌లో 18 జీపీలకు 139, నాగర్‌కర్నూల్‌లో 18 జీపీలకు 131, పెద్దకొత్తపల్లిలో 28 జీపీలకు 201, పెంట్లవెల్లిలో పది జీపీలకు 64, తిమ్మాజీపేటలో 26 జీపీలకు 134 నామినేషన్లు దాఖలు అయ్యాయి. 1412 వార్డులకు గాను 3,810 దాఖలు అయ్యాయి.

News December 4, 2025

మెదక్: 3వ విడత మొదటి రోజు 139 నామినేషన్లు

image

మెదక్ జిల్లాలో మూడో (చివరి)విడత ఏడు మండలాల్లో గల 183 గ్రామపంచాయతీలలో 139 నామినేషన్లు దాఖలయ్యాయి. చిలిపిచేడ్-14, కౌడిపల్లి-34, కుల్చారం-8, మాసాయిపేట-15, నర్సాపూర్-16, శివంపేట-30, వెల్దుర్తి-22 చొప్పున నామినేషన్ పత్రాలు సమర్పించారు. 1528 వార్డు స్థానాలకు 344 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఈరోజు దత్త జయంతి పౌర్ణమి ఉండడంతో ఎక్కువ నామినేషన్లు సమర్పించే అవకాశం ఉంది.

News December 4, 2025

మెదక్: 3వ విడత మొదటి రోజు 139 నామినేషన్లు

image

మెదక్ జిల్లాలో మూడో (చివరి)విడత ఏడు మండలాల్లో గల 183 గ్రామపంచాయతీలలో 139 నామినేషన్లు దాఖలయ్యాయి. చిలిపిచేడ్-14, కౌడిపల్లి-34, కుల్చారం-8, మాసాయిపేట-15, నర్సాపూర్-16, శివంపేట-30, వెల్దుర్తి-22 చొప్పున నామినేషన్ పత్రాలు సమర్పించారు. 1528 వార్డు స్థానాలకు 344 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఈరోజు దత్త జయంతి పౌర్ణమి ఉండడంతో ఎక్కువ నామినేషన్లు సమర్పించే అవకాశం ఉంది.